Home » Mumbai
దీంతో పాటు శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా డి.రాజా, నేషనల్ కాన్ఫరెన్స్కు చెందిన ఒమర్ అబ్దుల్లా, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన మెహబూబా ముఫ్తీలకు కూడా ఈ కమిటీలో చోటు కల్పిం�
సమావేశానికి హాజరయ్యే సభ్యుల జాబితాలో కపిల్ సిబాల్ పేరు లేదు. అయితే సమావేశానికి ముందు ఫోటో సెషన్ సమయంలో ఆయన కనిపించారు. అయితే ఆగ్రహానికి గురైన కేసీ వేణుగోపాల్ ను ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా ఒప్పించేందుకు ప్రయత్నించారు.
వివిధ రాష్ట్రాల్లో సీట్ల పంపకాలపై తక్షణమే చర్చలు ప్రారంభించి, వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని, దేశంలోని వివిధ ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తామని, వివిధ ప్రాంతాల్లో జూడేగా భారత్, జీతేగా ఇండియా అంటూ నినాదాలు చేస్తామని చెప్పారు.
ముంబైలో సాగుతోన్న విపక్షాల సమావేశానికి 28 విపక్ష పార్టీల నుంచి 63 మంది ప్రతినిధులు పాల్గొంటారని బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఉద్ధవ్ థాకరే పేర్కొన్నారు
సాధారణంగా మలేరియా, లెప్టోస్పిరోసిస్, డెంగీ ఒకేసారి సోకడం అసాధ్యమని వైద్యులు చెప్పారు. ఇటువంటి కేసులు చాలా అరుదుగా.
శివసేన, తృణమూల్, ఎస్పీ, ఆర్ఎల్డీ, జేఎంఎం, డీఎంకే, ఎండీఎంకే వంటి పెద్ద పార్టీలు ఇంకా డైలమాలోనే ఉన్నాయి. రాష్ట్ర స్థాయిలో కమిటీ వేసి సీట్ల పంపకాల వివాదాన్ని పరిష్కరించాలని వీటిలో చాలా పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఇండియా కూటమిలో ప్రస్తుతం 28 పా�
ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ ‘‘వారు(బీజేపీ) కార్ణాటకలో బజరంగ్ బలీని ముందుకు తీసుకువచ్చారు. అయితే ఆశీర్వాదం వారికి దక్కలేదు. ఇక్కడ ప్రశ్నేంటంటే.. ఎవరు గెలుస్తారని’’ అని అన్నారు.
విపక్షాల కలయికతో ఏర్పడిన ఇండియా కూటమికి కాంగ్రెస్ పార్టీనే నాయకత్వం వహించనుంది. ఆ పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గేనే ఇండియా కూటమికి సమన్వయకర్త(కన్వినర్)గా ఉండే అవకాశం ఉందని అంటున్నారు.
ముంబయిలో జరిగే ప్రతిపక్ష కూటమి ఇండియా సమావేశంలో 11 మంది సభ్యుల సమన్వయ కమిటీని నామినేట్ చేయనున్నారు. ఆగస్టు 31, సెప్టెంబరు 1 తేదీల్లో ఈ సమావేశం జరుగుతుందని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే ఇటీవల ప్రకటించారు
సమయానికే వచ్చి ఉంటే వారి ప్రాణాలు నిలబడేవి. పెళ్లి ఏర్పాట్లతో వారి ఇళ్లు కళకళలాడుతుండేవి.