Home » Mumbai
పోలీసులు రాఖీ సావంత్పై సెక్షన్ 354ఏ, 506, 504 కింద కేసు నమోదు చేశారు. దీనిలో భాగంగా తాజాగా రాఖీని అరెస్టు చేసి, ముంబైలోని అంబోలి పోలీస్ స్టేషన్ తరలించారు. అక్కడ రాఖీని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. తర్వాత ఆమెను అంధేరి కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉం
అతడి లిగ్మెంట్ గాయాలకు వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు. ఈ శస్త్ర చికిత్స, గాయాల నుంచి పంత్ నెమ్మదిగా కోలుకుంటున్నాడు. ఈ దశలో ఇంకా అతడికి చికిత్స అందించాల్సి ఉంది. ఈ శస్త్ర చికిత్స నుంచి పూర్తిగా కోలుకోవాలంటే కనీసం ఆరు వారాలు పడుతుంది.
ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడ్డ పంత్ ప్రస్తుతం ముంబైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతడికి అక్కడ శస్త్రచికిత్స నిర్వహించారు. శస్త్ర చికిత్స పూర్తైన తర్వాత రిషబ్ పంత్ తన ట్విట్టర్ అకౌంట్ నుంచి ట్వీట్ చేశాడు.
Viral Video: ‘కదుతున్న రైలు ఎక్కకూడదు, దాని నుంచి దిగకూడదు’ అని రైల్వే శాఖ ఎంతగా అవగాహన కల్పిస్తున్నా ఆ పనే చేస్తూ కొందరు ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. తాజాగా, మహారాష్ట్ర రాజధాని ముంబైలోని దాదార్ రైల్వే స్టేషన్ లో చోటుచేసుకుంది. ఓ మహిళ ప్రాణాల మ
వచ్చే నెలలో లక్నోలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరగనుంది. ఫిబ్రవరి 10-12 మధ్య జరగను్న ఈ సమ్మిట్ నిమిత్తం దేశీయ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ముంబైకి రెండు రోజుల పర్యటనకు యోగి వచ్చారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా విదేశీ పెట్టుబడ
ఇటీవలే రష్యాకు చెందిన ఇద్దరు పౌరులు ఒడిశాలోని ఒక హోటల్లో అనుమానాస్పదంగా మరణించిన సంగతి తెలిసిందే. వీరి మరణానికి సంబంధించిన మిస్టరీ వీడకముందే మరో రష్యన్ పౌరుడు మరణించడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.
షారూక్ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్తో పట్టుపడ్డ క్రూజ్లో డ్రగ్స్ సప్లయిర్ మోహిత్ ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. అదే క్రూజ్ లో మోహిత్ డీజే ఏర్పాటు చేసినట్లుగా గుర్తించారు.
బెళగావిని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని మహారాష్ట్ర నేతలు అంటున్నారు. కానీ నేను వారికి ఒక విషయం చెప్పదల్చుకున్నాను. దేశంలో మూడు-నాలుగు నగరాల్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయొచ్చు. అందులో ముంబై మొదటి స్థానంలో ఉంటుంది. బాంబే ప్రెసిడెన్సీ ఉన్నప్ప�
టెలివిజన్ నటి అయిన, 22 ఏళ్ల తునీషా ఈ నెల 24న టీవీ షూట్ సెట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అనంతరం ఆమె బాయ్ఫ్రెండ్ షీనాజ్ ఖాన్, మరి కొందరు ఆమెను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు.
సామాజిక మాధ్యమాల్లో కనపడే కొన్ని వీడియోలు మనలో ఎంతో సంతోషాన్ని నింపుతాయి. అటువంటి వీడియోనే ఇది. ఓ యువకుడు పోలీసుల ముందు గిటారు వాయిస్తూ బాలీవుడ్ సినిమా బ్రహ్మాస్త్రలోని కేసరియా పాట పాడాడు. ఆ పాటకు ఇద్దరు పోలీసులు ఫిదా అయిపోయారు. ముంబైలో ఈ ఘ�