Home » Mumbai
మహారాష్ట్రలోని ముంబైలో ఒక చోట ట్రాఫిక్ సందేశాలు చూపే ఎల్ఈడీ సైన్ బోర్డులో ‘ప్రతి రోజూ గంజాయి పీల్చండి’ అని కనిపించింది. సోమవారం రాత్రి వర్లీ నాకా జంక్షన్ దగ్గర ఉన్న ట్రాఫిక్ ఎల్ ఈడీ బోర్డులో ‘ప్రతి రోజూ గంజాయి స్మోక్ చేయండి’ అని డిస్ ప్లే అ�
ప్రమాదాలు జరగకుండా వాహనదారులు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చిన్నపిల్లలను వాహనాలపై తీసుకెళ్తున్నప్పునడు మరింత అప్రమత్తంగా ఉండాలి. లేదంటే ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు. ఇటువంటి ఘటనకు సంబంధించిన వీడియోనే సామాజిక మాధ్యమాల్లో వైరల
భారత్ కు మిసెస్ వరల్డ్-2022 కిరీటం దక్కింది. 21 ఏళ్ల తర్వాత ఇండియాను వరించింది. ముంబైకి చెందిన సర్గం కౌశల్ ఈ కిరీటాన్ని గెలుచుకున్నారు. శనివారం అమెరికాలోని లాస్ వెగాస్ రిసార్ట్ అండ్ క్యాసినోలో నిర్వహించిన అందాల పోటీల్లో 63 దేశాలకు చెందిన భామలు పా
వీరికి పోటీగా అన్నట్లు అధికారంలోని నేతలు అదే ముంబైలో శనివారం రోజే నిరన చేపట్టారు. డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జన్మ స్థలాన్ని శివసేన (ఉద్ధవ్) సీనియర్ నేత సంజయ్ రౌత్ తప్పుగా వ్యవహరించడాన్ని వ్యతిరేకిస్తూ ‘మాఫీ మాంగో ఆందోళన్’ చేపట్టింది బీజేపీ. ఈ
ముంబై పట్టణంలోని ఒక పిజ్జా రెస్టారెంట్లో శనివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణించాడు. మరో ఇద్దరు యువతులు గాయపడ్డారు.
ఇక మరోవైపు భారతీయ జనతా పార్టీ సైతం ఇదే రోజున ర్యాలీ చేపట్టింది. డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జన్మ స్థలాన్ని శివసేన (ఉద్ధవ్) సీనియర్ నేత సంజయ్ రౌత్ తప్పుగా వ్యవహరించడాన్ని వ్యతిరేకిస్తూ ‘మాఫీ మాంగో ఆందోళన్’ చేపట్టింది బీజేపీ. దీనిపై ముంబైలోని నా�
Viral Video: అంధులైన తల్లిదండ్రులను అన్నీ తానై చూసుకుంటోంది ఓ చిన్నారి. తాజాగా, రోడ్డు పక్కన ఓ దుకాణం వద్ద ఆహారం తిన్న ఆ బాలిక అదే సమయంలో తల్లిదండ్రులకూ ఆహారం అందించింది. హృదయాన్ని కదిలిస్తున్న ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైర�
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యం అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. ముంబైలోని పోవై ప్రాంతంలోని ఎవరెస్ట్ హైట్స్ బిల్డింగ్ పరిధిలో మంగళవారం జరిగిందీ ఘటన. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జీ20 ప్రతినిధులు స్థానిక మహిళలతో కలిసి స్టెప్పులేసి సందడి చేశారు. మంగళవారం రాత్రి ముంబైలోని కొలాబాకు వెళ్లే మార్గంలో గిర్గావ్ చౌపటీలో స్థానిక సాంప్రదాయ నృత్యకారులతో కలిసి నృత్యం చేశారు.
మహారాష్ట్ర ముంబైలోని బొరివాలి లింకు రోడ్డు సమీపంలో అరుదైన తాబేళ్లను అక్రమంగా తరలిస్తూ నిందితుడు పోలీసులకు పట్టుబడ్డాడు. ముంబై పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.