Home » Mumbai
చిన్న పిల్లలు ఆడుకునే డమ్మీ కరెన్సీ నోట్లు ఇచ్చి రూ.20 లక్షలు కొల్లగొట్టిందో ముఠా. అంటే రూ.40 లక్షల డమ్మీ నోట్లు ఇచ్చి.. రూ.20 లక్షలు దోచుకెళ్లారు. తర్వాత విషయం గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ముంబయిలోని జేజే ఆసుపత్రిలో పురాతనమైన ఓ భూగృహం బయటపడింది. ఆస్పత్రిలో ఏర్పడిన లీకేజీని పరిశీలిస్తుండా ఇది బయటపడింది. రాతి గోడలు, ఇటుకల వరసలతో ఇది నిర్మించబడి ఉన్న ఈ అండర్ గ్రౌండ్ భూగృహం 12 మీటర్ల పొడవు, 1.4 మీటర్ల ఎత్తు ఉంది. ఇది 132 ఏళ్ల నాటి భూగృహం �
మహారాష్ట్ర సముద్ర తీరంలో కొత్తగా ‘వాటర్ ట్యాక్సీ’ సర్వీసు ప్రారంభమైంది. ముంబైలో మజ్గావ్లోని డొమెస్టిక్ క్రూయిజ్ టెర్మినల్(డీసీటీ) నుంచి రాయగఢ్ జిల్లా అలీభాగ్ సమీపంలోని మండ్వా జెట్టి వరకు మంగళవారం ‘నయన్-11’ అనే వాటర్ ట్యాక్సీ తొల
తనను చూస్తున్నందుకే ఒక వ్యక్తిపై ముగ్గురు దాడి చేశారు. ఈ దాడిలో బాధితుడు అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ దారుణ ఘటన ముంబైలో జరిగింది.
తాను గర్భవతినని తెలిసిన అనంతరం నుంచి తనకు ఆ వ్యక్తి దూరంగా ఉంటున్నాడట. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆ వ్యక్తిని ఫిబ్రవరి 2020లో ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. తన గర్భం గురించి చెప్పగానే అతడు ఆమెను పక్కన పెట్టడం ప్రారంభించాడు. తన గర్భం గు�
పలు బాలీవుడ్, మరాఠి సినిమాల్లో నటించిన నటి మానవ అరుణ్ నాయక్ కి అర్ధరాత్రి ఓ క్యాబ్ డ్రైవర్ తో చేదు అనుభవం ఎదురైంది. మానవ నాయక్ శనివారం రాత్రి ఇంటికి వెళ్లేందుకు ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ నుంచి ఉబర్ క్యాబ్ బుక్ చేసుకుంది. క్యాబ్ ఎ�
రైల్వే స్టేషన్ ప్లాట్ఫాంలోకి ఆటోను తీసుకెళ్లాడు ఓ డ్రైవర్. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. చివరకు అతడిని అరెస్టు చేసిన పోలీసులు, కోర్టులో ప్రవేశపెట్టారు. కుర్లా ఆర్పీఎఫ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబై�
4.7 కిలోమీటర్ల దూరం వరకు రెండు భారీ టన్నెల్స్ నిర్మించనున్నారు. కారణం.. ఈ రెండు ప్రాంతాల మధ్య సంజయ్ గాంధీ ఇంటర్నేషనల్ పార్క్ ఉండడం. పార్క్ సహజత్వాన్ని ఏమాత్రం దెబ్బతీయకుండా 13 మీటర్ల అడుగులో ఈ టన్నెల్స్ వేయనున్నారు. కాగా, ఈ రెండు టన్నెల్స్ నిర్మ�
లోన్ కోసం ఏకంగా ఎస్బీఐ ఛైర్మన్కే కాల్ చేసి బెదిరించాడో దుండగుడు. తను కోరినట్లుగా లోన్ ఇవ్వకుంటే కిడ్నాప్ చేసి చంపుతానని బెదిరించాడు. అంతేకాదు ఎస్బీఐ ప్రధాన కార్యాలయాన్ని పేల్చేస్తానని చెప్పాడు.
కారులో సీట్ బెల్టు పెట్టుకోకుంటే ఇకపై డ్రైవర్తోపాటు, ప్రయాణికులు కూడా చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సిందే. నవంబర్ 1 నుంచి ముంబై పరిధిలో తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని, లేకుంటే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.