Home » Mumbai
ఖండాలు దాటి వచ్చి .. ముంబైలో జన్మనిచ్చిన తల్లి కోసం వెతుకుతోంది స్విట్జర్లాండ్ కు చెందిన మహిళ.10 ఏళ్లుగా తల్లి కోసం వెతుకుతోంది.
ఏడాది కాలంగా ఖరీదైన నగలన్నీ చోరీకి గురవుతున్నాయి ఆ ఇంట్లో. అయినా, అందరూ ఏమీ తెలియనట్లే ఉండిపోయారు. నగలు పోతున్నా పట్టించుకోలేదు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు. దీనికో కారణం ఉంది. ఈ కారణం తెలిసి పోలీసులు షాకయ్యారు.
ముంబైలోని ఫిలింసిటీలో చిరుత పిల్ల ఒంటరిగా కనిపించింది. కుక్కలు తరుముతుండటంతో గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. వారు చిరుత పిల్లను తన తల్లి దగ్గరికి చేరుస్తామన్నారు.
దాదర్లోని శివాజీ పార్కులో దరసా ర్యాలీ తీసేందుకు ఉద్ధవ్, షిండే వర్గాలు పోటీ పడ్డాయి. అయితే కోర్టు జోక్యంతో ఉద్ధవ్ వర్గానికి అకవాశం లభించింది. 1966 నుంచి శివసేన ఇక్కడ దసరా ర్యాలీ నిర్వహిస్తూ వస్తోంది. ఇక శివాజీ పార్కు ఉద్ధవ్ వర్గానికి దక్కడంతో �
Cocaine Seized : ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా కొకైన్ పట్టుబడింది. విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. అడిస్ అబాబా నుంచి ఇథియోపియన్ ఎయిర్లైన్స్ విమానం ఈటీ-610లో వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి రూ.9.8కోట్ల �
మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రేకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆయన తనయుడు ఆదిత్య థాక్రే ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి చెందిన 3,000 మంది కార్యకర్తలు షిండే క్యాంపులో చేరారు.
తనకు విడాకులు కావాలని రూపాలి డిమాండ్ చేస్తుండడంతో ఈ విషయమై చర్చించడానికి సెప్టెంబర్ 26 (సోమవారం)న వీరు కలుసుకున్నారు. అనంతరం రాత్రి 10 గంటల సమయంలో మరోసారి బుర్ఖా విషయమై గొడవ మొదలైంది. బుర్ఖా ధరించాల్సిందేనంటూ ఇక్బాల్ ఒత్తిడి చేశాడు. అయితే అంద�
2030 నాటికి అత్యధిక మిలియనీర్లు ఉన్న టాప్ 20 నగరాల జాబితాలోకి ప్రవేశించే మూడు నగరాల్లో భారతదేశ ఆర్థిక రాజధాని ముంబై కూడా ఒకటి అని లండన్కు చెందిన హెన్లీ అండ్ పార్ట్నర్స్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ ఫర్మ్ యొక్క గ్లోబల్ సిటిజన్స్ రిపోర్ట్ తెలిపి�
ఒక బులియన్ కంపెనీకి సంబంధించిన ప్రైవేటు లాకర్లపై ఈడీ జరిపిన దాడిలో 91.5 కేజీల బంగారం బయటపడింది. మరో 340 కేజీల వెండిని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం బంగారం, వెండి విలువ దాదాపు రూ.47 కోట్లకుపైనే ఉంటుందని అంచనా.
వచ్చే నెలలో జరగబోయే దసరా కోసం శివాజీ పార్క్ను బుక్ చేసుకునేందుకు సైతం ఇరు వర్గాల మధ్య తీవ్ర పోటీ కొనసాగుతోంది. అటు ఉద్ధవ్ వర్గం, ఇటు షిండే వర్గం బీఎంసీలో పోటాపోటీగా దరఖాస్తులు ఇస్తున్నారట. ఇక ఇప్పటికే వీరి మధ్య అసలైన శివసేన తమదే అనే యుద్ధం క