Home » Mumbai
ఈ విషయంపై టిఫిన్ బాక్స్ సఫ్లయర్స్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్ రఘునాథ్ మెగ్డే మాట్లాడుతూ... అప్పట్లో తాను మరో డబ్బావాలా సోపాన్ తో కలిసి లండన్ వెళ్ళానని చెప్పారు. రాణి ఎలిజబెత్-2తో మాట్లాడానని, ఆమెతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశానని చెప్పారు. లండన్ లో ఎన�
ప్రముఖ వ్యాపారవేత్త షాపూర్జి పల్లోంజి కుమారుడే సైరస్ మిస్త్రీ. 1991లో తన తండ్రికి చెందిన షాపూర్జీ పల్లోంజీలోకి డైరెక్టర్గా వ్యాపార రంగంలోకి ప్రవేశించారు. అనంతరం క్రమంగా ఎదుగుతూ ‘టాటా సన్స్’ ఛైర్మన్గా మారారు. అయితే, అనంతరం జరిగిన పరిణామా
బాబ్లీ బౌన్సర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తమన్నా, మధుర్ బండార్కర్ కలిసి ముంబైలోని ఫేమస్ గణేష్ మండపం లాల్బాగ్లోని లాల్ బాగ్చా రాజా గణేషుడిని దర్శించుకున్నారు. వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా.............
తన షాపు ముందు అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన కర్రలు తీసేయమని కోరినందుకు ఒక వృద్ధ మహిళపై అకారణంగా దాడికి పాల్పడ్డాడు ఎమ్ఎన్ఎస్ పార్టీకి చెందిన నేత. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబైలో గత నెలలో జరిగింది.
గాలి నుంచే నీళ్లను ఉత్పత్తి చేయాలని ఎప్పట్నుంచో ప్రయోగాలు జరిగాయి. కొంతకాలం క్రితమే ఈ టెక్నాలజీ పూర్తిగా సక్సెస్ అయింది. త్వరలోనే ముంబైలో ఈ టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. గాలి నుంచే నీళ్లను ఉత్పత్తి చేయబోతున్నారు.
ముంబైకి ఉగ్రవాదుల బెదిరింపులు పెరిగిపోతున్నాయి. గతంలో ప్రముఖ సంస్థలు, వ్యక్తులకు బెదిరింపు కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ముంబైలోని ఓ ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఫైవ్ స్టార్ హోటల్ లో నాలుగు చోట్ల బాంబుల
బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ మోదీ పేరుతో కాకుండా బాల్థాకరే పేరుతో ఓట్లు అడుగుతున్నాడంటే మోదీ శకం ముగిసినట్లే అని వ్యాఖ్యానించారు శివసేన నేత ఉద్ధవ్ థాకరే. త్వరలో ముంబైలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దాడులకు పాల్పడుతాం అంటూ ఉగ్రవాదులు నుంచి బెదిరింపులు వచ్చాయి. ముంబైలో 26/11 తరహా దాడులు చేస్తామని దాని కోసం అన్ని సిద్ధం చేసుకున్నామని ప్లాన్ కూడా సిద్దమైంది అంటూ పేర్కొన్నారు ఉగ్రవాదులు.
ఆ సమయంలో తన స్నేహితుల్లో ఒకరితో లైంగిక సంబంధం పెట్టుకొమ్మని 11 ఏళ్ల బాలికను యువతి బెదిరించింది. బాలిక అరుపుల మధ్య ముగ్గురు వ్యక్తులు ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు. అత్యాచారం జరుగుతున్నంత సేపు 21 ఏళ్ల ఆ యువతి అక్కడే ఉండి, జరిగే దారుణాన్ని చూ
షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్పై డ్రగ్స్ కేసు నమోదు చేసిన అధికారి సమీర్ వాంఖడేను చంపేస్తామంటూ తాజాగా హెచ్చరిక జారీ అయింది. సోషల్ మీడియా ద్వారా సమీర్కు వార్నింగ్ ఇచ్చారు. దీనిపై అతడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.