Home » Mumbai
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్కు బెదిరింపులు వచ్చాయి. ఒక వ్యక్తి మంగళవారం పవార్ ఇల్లైన సిల్వర్ ఓక్కు ఫోన్ చేసి ఆయనను కాల్చి చంపుతామంటూ బెదిరించాడట. సదరు వ్యక్తిని పోలీసులు గుర్తించారు. తొందరలోనే పట్టుకుంటామని తెలిపారు. కాగ
ముంబైలో దారుణం జరిగింది. వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్న వివాహిత విషం ఇచ్చి భార్తను హత్య చేసింది. పోలీసులు మహిళను, ఆమె ప్రియుడిని అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు.
దక్షిణ కొరియా నుంచి ఇండియా వచ్చిన యువతిపై ముంబైలో అసభ్యంగా ప్రవర్తించాడో యువకుడు. ఈ ఘటన ఆమె యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా టెలికాస్ట్ అయింది. నిందితుడిపై చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
26/11 ఉగ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా శశికిరణ్ తిక్కా దర్శకత్వంలో మేజర్ సినిమా ఇటీవలే తెరకెక్కి దేశవ్యాప్తంగా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అడివిశేష్ ఇందులో సందీప్ ఉన్నికృష్ణన్ గా అద్భుతంగా నటిం�
ముంబైలో మీజిల్స్ వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోంది. నగరంలో కొత్తగా మరో 32 మంది చిన్నారులకు వైరస్ సోకిందని బ్రిహిన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) పేర్కొంది. దీంతో మొత్తం మీజిల్స్ కేసుల సంఖ్య 300కి చేరింది.
2017లో బీఎంసీకి జరిగిన ఎన్నికల్లో శివసేన అత్యధికంగా 84 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ 82 స్థానాలు గెలుచుకుంది. ఆ సమయంలో ఇరు పార్టీలు పొత్తులో ఉన్నాయి. అయితే 2019లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఇరు పార్టీలు విడిపోయాయి. దీంతో ఎన్సీపీ, కాంగ�
అంత్యక్రియల దగ్గరి నుంచి అస్థికల నిమజ్జనం వరకు అన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు ముందుకొచ్చిందో సంస్థ. డబ్బులిస్తే చాలు.. అన్ని పనులూ తామే చేసి పెడతామని చెబుతోంది.
ముంబైలో మీజిల్స్ వ్యాధి విజృంభిస్తోంది. చిన్నారులకు సోకే ఈ వ్యాధి కారణంగా నెల రోజుల్లో 13 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. వ్యాక్సినేషన్ జరగకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది.
స్మశానంలో దెయ్యాలు, ప్రేతాత్మలు వంటి భయాల నేపథ్యంలో ఆయన ఈ వేడుకలు అక్కడ చేసుకున్నారట. ముంబై సమీపంలోని కల్యాణ్కు చెందిన గౌతమ్ మోరె అనే వ్యక్తి అంధాశ్రద్ధ నిర్మూలన్ సమితిలో సభ్యుడు. తరుచూ ఏవేవో కార్యక్రమాలు చేస్తూ సమాజంలోని మూఢనమ్మకాలను తొ
ఆత్మహత్య చేసుకునేందుకు ప్రభుత్వ బిల్డింగ్ పైకి ఎక్కాడో వ్యక్తి. ఆరో ఫ్లోర్ నుంచి ఏకంగా కిందికి దూకేశాడు. అయితే, అతడు సురక్షితంగా బయటపడ్డాడు. ప్రస్తుతం అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.