Home » Mumbai
పృథ్వీ షా తన స్నేహితుడితో కలిసి బుధవారం సాయంత్రం మ్యాన్సన్ క్లబ్ ఆఫ్ సహారా అనే స్టార్ హోటల్కు వెళ్లాడు. అనంతరం హోటల్లోని క్లబ్ నుంచి తిరిగొస్తుండగా ఇద్దరు వ్యక్తులు పృథ్వీ షాను సెల్ఫీ అడిగారు. వారికి షా సెల్ఫీ ఇచ్చారు. అయితే, ఇంకో సెల్ఫీ క�
ఒక వ్యక్తి తనతో సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేశాడు. తాజా ఘటన మహారాష్ట్ర, ముంబై పరిధిలో జరిగింది. హార్ధిక్ షా అనే వ్యక్తికి, మేఘ (37) అనే మహిళతో మూడేళ్లుగా పరిచయం ఉంది. కొన్ని నెలలుగా వీళ్లు ముంబై సమీపంలోని అద్దె ఇంట్లో సహజీవనం చేసేవాళ్లు.
భారతదేశంలో మొట్టమొదటి ఏసీ డబుల్ డెక్కర్ ఈ-బస్సును సోమవారం ప్రారంభించింది బృహన్ ముంబై. ముంబయి నగరంలో ఈ డబుల్ డెక్కర్ ఈ-బస్సులు ఇక సందడి చేయనున్నాయి.
హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. ముంబైకి చెందిన నలుగురు సభ్యుల అంతర్రాష్ట్ర డ్రగ్స్ సరఫరా ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.
ముంబైలో వర్లీ ప్రాంతం పరిధిలో డాక్టర్ అన్నీ బిసెంట్ రోడ్డు ఉంది. ముంబై నగరంలో 2.84 కిలో మీటర్ల పొడవున ఈ రోడ్డు విస్తరించి ఉంటుంది. ఈ రోడ్డులోని లగ్జరీ ప్రాజెక్ట్ అయిన త్రీ సిక్ట్సీవెస్ట్లో పెంట్హౌస్ను వెల్స్పన్ గ్రూప్ చైర్మన్ బికె గోయెంక�
ఖిలాడీ, హిట్ 2 లాంటి సినిమాలతో మెప్పించిన హీరోయిన్ మీనాక్షి చౌదరి ప్రస్తుతం తెలుగు, తమిళ్ సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ముంబై వెళ్లగా అక్కడి వీధుల్లో తిరుగుతూ ఫొటోలు పోస్ట్ చేసింది.
భారత జట్టు మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ మరోసారి వివాదాల్లో వ్యక్తిగా మారాడు. ముంబైలోని బాంద్రా పోలీస్ స్టేషన్లో అతని భార్య ఆండ్రియా ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
ముంబై మారణహోమం తప్పదంటూ ఎన్ఐఏ అధికారులకు ఈ మెయిల్ వచ్చింది. దీంతో ముంబై పోలీసులు, ఎన్ఐఏ అధికారులు అప్రమత్తమయ్యారు.
ముంబైలో రూ.9 లక్షలకు పైగా విలువైన నకిలీ నాణేలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బస్తాల్లో నకిలీ రూ.1, రూ.5, రూ.10 నాణేలు లభ్యమయ్యాయి. నకిలీ నాణేలపై సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ముంబైకి వెళ్లి సో�
ముంబైలోని విలేపార్లే రైల్వే స్టేషన్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ రైల్వే ఉద్యోగి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతా చూస్తుండగానే అతడు పట్టాలపైకి దూకేశాడు. రైల్వే ఉద్యోగి ఆత్మహత్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింద�