Home » Mumbai
ఆఫీసు క్యాంటీన్ లో టిఫిన్లు, భోజనాలు చేసాక ఉద్యోగులు అక్కడి చెంచాలను, టిఫిన్ ప్లేట్లను బ్యాగులో వేసుకొని వెళ్లిపోతున్నారట. దీంతో క్యాంటీన్ నిర్వహకులు తలలు పట్టుకుంటున్నారు.
నిత్యం ట్రాఫిక్ రూల్స్ పాటించమని జనానికి చెప్పేవారే నిబంధనలు ఉల్లంఘిస్తే? ముంబయిలో ఇద్దరు మహిళా పోలీసులు హెల్మెట్ లేకుండా స్కూటర్ మీద వెళ్తూ కెమెరాకి దొరికిపోయారు. వారి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అదితి నటించిన జూబిలీ సిరీస్ నేటి నుంచి అమెజాన్ లో స్ట్రీమ్ అవ్వనుంది. ఈ నేపథ్యంలో గురువారం నాడు ముంబైలో జూబిలీ సిరీస్ ప్రీమియర్ వేయగా అదితి సిద్దార్థ్ తో కలిసి వచ్చింది.
సినీ స్టార్లకు ఒక్కోసారి అభిమానుల నుంచి చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. తాజాగా బాలీవుడ్ బ్యూటీకి ఓ షాకింగ్ ఘటన ఎదురైంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
బెంగళూరు, ముంబయి లాంటి మహా నగరాల్లో అద్దెకి ఇల్లు దొరకడం మహా కష్టంగా ఉంది. ఇల్లు నచ్చితే అద్దె రేట్లు, అద్దె రేట్లకి అడ్జస్ట్ అయినా యజమానుల ఆంక్షలు.. ఇలాంటి పరిస్థితుల్లో ఓ వ్యక్తికి సకల సౌకర్యాలతో అద్దె గది దొరికింది. ఇంతకీ ఆ గది స్టోరి ఏంటి?...
ఏదో ఒక సంచలనం క్రియేట్ చేయాలి.. అందరి దృష్టిని ఆకర్షించాలి.. ఇప్పటి యూత్ లో చాలామందికి ఇదే ఆలోచన. అందుకోసం ఏమి చేయడానికైనా సిద్ధమవుతున్నారు. తాజాగా ముంబయిలో ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిలతో కలిసి చేసిన భయంకరమైన బైక్ స్టంట్ ఇంటర్నెట్ లో వైరల్ గామార
'నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్' (NMACC) ని ముంబైలో శుక్రవారం రాత్రి ప్రారంభించగా అంబానీ ఫ్యామిలీతో పాటు బాలీవుడ్, సౌత్ కి చెందిన అనేక సినీ ప్రముఖులు, కళాకారులు విచ్చేసి సందడి చేశారు.
మొట్టమొదటి విమెన్స్ ప్రీమియర్ లీగ్ టోర్నీలో ఛాంపియన్ గా ముంబై ఇండియన్స్ నిలిచింది. ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ను చిత్తు చేసింది.
మసాలా దోశ ఆర్డర్ చేశాడు రాంకీ అనే వ్యక్తి. కానీ, రెస్టారెంటు వారు ఆలూ మసాలా, దోశను వేర్వేరుగా పంపించారు. దీంతో దోశను తిన్నాడు రాంకీ. ఆలూ మసాలాను ప్రిడ్జిలో పెట్టాడు. తదుపరి రోజు సొంతంగా దోశలు వేసుకుని, వాటిలో నిన్నటి ఆలూ మసాలా కలుపుకుని తిన్నా�
తాను దేవుడికి అని చెప్పుకునే స్వామీజీ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి (‘Godman’ Dhirendra Krishna Shastri) ముంబై (Mubbai)లో నిర్వహించిన కార్యక్రమంలో భక్తుల ఆభరణాలు దోపిడి జరిగింది.భారీగా నిర్వహించిన కార్యక్రమంలో బంగారు ఆభరణాలు (Gold chains) జరిగింది.