Home » Mumbai
ప్లాన్ వర్కవుట్ అయింది.. ముంబైలో తగ్గిన కరోనా కేసులు
రెండు వారాలుగా కరోనా వ్యాప్తి తగ్గుతూ ఉందని రికార్డులు చెప్తున్నారు. ఫిబ్రవరి నెల మధ్యలో 1.38గా ఉన్న వ్యాప్తి..
కొవిడ్-19 లాంటి మహమ్మారితో పోరాడాలంటే యాంటీబాడీలు తప్పనిసరి. ఎన్ని ఎక్కువగా ఉంటే అంత సులువుగా ...
కరోనావైరస్ మహమ్మారి దేశవ్యాప్తంగా ప్రళయం సృష్టిస్తోంది. జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. ప్రతి రోజూ లక్షల సంఖ్యలో కొత్త కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. కరోనా రోగులతో ఆసుపత్రులు నిండిపోయాయి. బెడ్లు దొరక్క చాలామంది అవస్థలు పడుతు�
Dhoni vs Samson, ipl 2021 – ఐపీఎల్ సీజన్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. వాంఖడే స్టేడియంలో ఇవాళ(19 ఏప్రిల్ 2021) చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్తో తలపడబోతుంది. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై వన్సైడ్ విక్టరీ సాధించగా.. ఢిల్లీ�
మహారాష్ట్రలో రైల్వే ఉద్యోగి ప్రాణాలకు తెగించి భారీ సాహసం చేశాడు. హాలీవుడ్ యాక్షన్ సినిమాను తలపించే రేంజ్ లో చిన్నారి ప్రాణాలు కాపాడాడు. తల్లితో కలిసి ప్లాట్ ఫామ్ పై నడుస్తున్న చిన్నారి.. ప్రమాదవశాత్తు పట్టాలపై పడిపోయాడు. ఓవైపు వైగంగా ట్రైన�
దేశంలో మిగిలిన రాష్ట్రాల కరోనా కేసులు ఒక ఎత్తైతే.. మహారాష్ట్రది మరో ఎత్తు. 15 రోజుల పాటు కర్ఫ్యూ, 144 సెక్షన్ అమలు చేస్తున్నా కానీ మహారాష్ట్రలో కేసులు తగ్గకపోడంతో పూర్తి స్థాయి లాక్డౌన్ వైపు మహా సర్కార్ ఆలోచిస్తుంది.
ఐపీఎల్ 2021 సీజన్ 14లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు మాత్రమే చేసింది. నిప్పులు చెరిగే బంతులతో జయదేవ్ ఉనద్కత్ (3/15) ఆదిలోనే ఢిల్ల�
ఐపీఎల్ 2021లో ఏడవ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగబోతుంది. రెండు జట్లూ ఈ ఐపీఎల్లో ఒక్కో మ్యాచ్ ఆడగా.. చెన్నై సూపర్ కింగ్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ నెగ్గింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు పంజాబ్ కింగ్స్పై ఓడి రెండవ మ్�
IPL 2021- ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్పై విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ మంచి ఊపు మీద ఉండగా.. రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో తలపడుతోంది. రెండు జట్లు కూడా.. ఐపీఎల్లో ఒక్కో మ్యాచ్ ఆడగా.. రాయల్స్ జట్టు పంజాబ్ కింగ్స్ చేత