Home » Mumbai
ఎదురుగ రైలు వస్తున్నది గమనించి రైలు పట్టాలపై దూకిందో మహిళ.. వెంటనే తేరుకున్న పోలీస్ ఆమెను రక్షించారు. కాగా ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలోని దాదర్ రైల్వే స్టేషన్ లో జరిగింది.
బోయింగ్ 777 విమానం..360 సీట్లు ఉన్నాయి..ముంబై నుంచి దుబాయ్ కి వెళుతోంది. విమానం ఎక్కాడు. విమానంలో ఉన్న సీట్లలో ఎవరూ లేరు. అతనికి ఆశ్చర్యం వేసింది. విమానంలో ఉన్న సిబ్బంది ఆయనకు కరతాళధ్వనులతో స్వాగతం పలికారు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కాలేద�
Petrol-Diesel Price Today: ప్రభుత్వ చమురు కంపెనీలు ఈ రోజు (మంగళవారం) పెట్రోల్ డీజిల్ ధరలను మరోసారి పెంచాయి. దేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ఇంధన ధరలు రెండూ పెరిగాయి. ఇప్పటికే రికార్డు స్థాయికి ధరలు చేరగా.. మరోసారి పెట్రోల్ లీటర్కు 23 పైసలు, డీజిల్ లీటర్కు
దేశ వ్యాప్తంగా..రికార్డు స్థాయికి చేరుకున్నట్లైంది. పలు రాష్ట్రాల్లో పెట్రోల్పై 13 నుంచి 29 పైసలు, డీజిల్పై 29 పైసలు పెరిగింది.
రోజులు మారాయి. అమ్మాయిలు కూడా వాహనాలు నడిపేస్తున్నారు. బైకులే కాదు కార్లు కూడా అవలీలగా నడుపుతున్నారు. కొందరు అమ్మాయిలు పెద్ద పెద్ద వాహనాలను సైతం సింగిల్ హ్యాండ్ తో డీల్ చేస్తున్నారు. అయితే మన దేశంలో ట్రక్కులు, బస్సులు లాంటి హెవీ కమర్షియల్ వ�
ఇంగ్లాండ్ సిరీస్ ముందు క్వారంటైన్ లో పది రోజులు తప్పకుండా ఉండాల్సిందేనా ? రోజులను కుదించే అవకాశం లేదా అనే సందిగ్ధత తొలగిపోయింది. పది రోజులను మూడు రోజులకు కుదించేందుకు ఇంగ్లాండ్ క్రికేట్ బోర్డు ఒప్పకుంది.
Work commitment Sanitation worker : చేసే పనిమీద శ్రద్ధ అంతకి భావం ఉంటే మండుటెండ అయినా..జోరు వాన అయినా ఒక్కటే. మనకు అన్నం పెట్టే పనిమీద అటువంటి అంకిత భావం కలిగిన ఓ మహిళ జోరున వర్షం కురుస్తున్నా తన పని మానలేదు. తౌటే తుఫాను ప్రభావంతో ముంటైలో కురిసిన భారీ వర్షాలకు..భారీ
తౌటే తుఫాన్ ప్రభావంతో కేరళ, కర్ణాటక మహారాష్ట్ర, గుజరాత్ లలో భారీ వర్షాలు కురిశాయి. ముంబై మహానగరంలో బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. వర్షం కారణంగా అనేక చోట్ల రోడ్లు కోతకు గురి కాగా, రైలు పట్టాలు కొట్టుకుపోయాయి.
దేశ పశ్చిమ తీరంలో ‘తౌక్టే’ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. అతిభీకరంగా మారిన తుఫాన్ ప్రస్తుతం గుజరాత్ వైపు వేగంగా పయనిస్తోంది. దీంతో ముంబైలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తుఫాన్ ధాటికి బాంబే హై ఫీల్డ్ ప్రాంతంలో ఓ నౌక ప్రమాదానికి గురైంది. అల�
తౌటే తుఫాన్ ఎఫెక్ట్ కరోనా వ్యాక్సినేషన్పై పడింది. పలు రాష్ట్రాలు ఈ తుఫాన్ కారణంగా..అతలాకుతలమౌతున్నాయి.