Home » Mumbai
ముంబైలోని ఓ రెండతస్థుల బిల్డింగ్ కూలి పక్కనే ఉన్న నివాసంపై పడటంతో 9మంది మృతి చెందడంతో పాటు 8మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. కుప్పకూలిన భవనపు శిథిలాల కింద ఎవరైనా ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఓ వైపు మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అధికారులు సతమతమవుతుంటే.. కరోనా హాట్ స్పాట్ గా మారిన ముంబైకి సమీపంలోని ఓ గ్రామం మాత్రం కట్టుదిట్టమైన చర్యలతో15 నెలలుగా తమ గ్రామంలో ఎవరికీ కరోనా సోకకుండా నివారించగలిగి
బాయ్ ఫ్రెండ్ ని నమ్మి బర్త్డే పార్టీకి వెళ్లిన ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. నార్త్ ముంబైలోని మల్వానీలో ఈ ఘోరం చోటు చేసుకుంది.
Anesthesia Overdose: 29ఏళ్ల ఎంబీబీఎస్ డాక్టర్.. మోతాదుకు మించి మత్తుమందు తీసుకోవడంతో ప్రాణాలు కోల్పోయారు. ముంబైలోని కింగ్ ఎడ్వర్ట్ మెమొరియల్ లో ఎండీ చేస్తున్న ఆమె.. ఒత్తిడి కారణంగా చనిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. నటాషా బెంగాలీ అనే డాక్టర్ వోర్లీలో ని
అత్యాచారం, వేధింపుల కేసులో టీవీ నటుడు పెర్ల్ వి పూరీని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. పెట్రోల్ పై 27 పైసలు, డీజిల్ పై 28 పైసలు పెరిగింది. జూన్ నెలలో రెండోసారి ధరలు పెరిగినట్లైంది. మే నెలలో 16 సార్లు పెట్రోల్, డీజల్ ధరలను చమురు సంస్థలు పెంచాయి
కరోనాతో సోకి కోలుకున్నాక పలు రకాల ఫంగస్ దాడిచేస్తున్నాయి. కరోనా సోకనివారిలో కూడా బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించటంతో ఆందోళన వ్యక్తంచేస్తున్నాడు డాక్టర్లు. వీటికి తోడు కరోనాతో మరో పెద్ద సమస్య వచ్చిపడింది.అదే గాంగ్రీన్, పేగుల్లో గడ్డలుగా తయ�
బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేస్తే ఇప్పటి వరకూ ఉన్న జరిమానాలు భారీగా పెంచారు ముంబై అధికారుల. ఇప్పటి వరకూ రూ.200లు ఉన్న జరిమానా మొత్తాన్ని రూ.1200లకు పెంచారు.
Local Train : తన మొబైల్ ఫోన్ లాక్కోటానికి ప్రయత్నించిన దొంగతో పోరాడుతూ ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆదివారం సాయంత్రం ముంబైలోని కల్వా-ముంబ్రా స్టేషన్ల మధ్య ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. డోంబివ్లి లో నివసించే విద్యాపాటిల్ (35) అనే మహిళ ఆదివారం రాత్రి 7 గంట�
ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 100 కిలోమీటర్లు వెళ్లనుందని వెల్లడించింది. అసలు తొక్కాల్సిన అవసరం కూడా లేదంటోంది. నెక్స్జు మొబిలిటీ రోంపస్, రోంపస్ +, రోడ్లార్క్, రోడ్లార్క్ కార్గో వంటి ఎలక్ట్రిక్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి.