Home » Mumbai
కదులుతున్న రైలులో ఎక్కరాదు.. నడుస్తున్న రైలు నుంచి దిగరాదు.. ఫ్లాట్ఫామ్పై ట్రాక్కు దగ్గరగా నిలబడరాదు.. అంటూ రైల్వేశాఖ ఎన్ని సూచనలు చేస్తున్నా కూడా ఇప్పటికీ చాలామంది వాటిని పెడచెవినబెట్టి నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తూనే ఉంటారు.
భారత క్రికెటర్ల కోసం రుచికరమైన రెసిపీ చేశారు. ప్రస్తుతం ముంబైలోని ఓ హోటల్ లో క్వారంటైన్ లో ఉన్న క్రికెటర్లకు ప్రోటీన్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం వెజిటేరియన్ రెసిపీ మాక్డక్ వడ్డించారు.
ముందుగానే డబ్బులు చెల్లించినా..తాను చేసిన ఆర్డర్ ను డెలివరీ చేయలేదని, పోన్ చేస్తుంటే..కనీసం లిఫ్ట్ కూడా చేయలేదని సీనియర్ నటి షబానా ఆజ్మీ వెల్లడించారు. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్ ని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(NCB)అధికారులు బుధవారం ముంబైలో అరెస్ట్ చేశారు.
కాదేదీ అవినీతికి అనర్హం అన్నట్టుగా ఉంది మోసగాళ్ల తీరు. మొన్నటి వరకు రెమిడీసీవీర్ దందా.. ఈ మధ్యనే బ్లాక్ ఫంగస్ మందులు.. నేడు నకిలీ వ్యాక్సిన్లు.. కరోనా చుట్టూ పెద్ద స్కామ్స్ ప్లాన్ చేసి కొందరు కాసుల పోగేసుకుంటున్నారు. మందులు, వ్యాక్సిన్లు అధిక �
ప్రముఖ కట్టడం తాజ్ మహల్ ను సందర్శనకు ప్రజలను అనుమతించనున్నారు. కరోనా కారణంగా..ఇప్పటి వరకు ప్రజలకు దీనిని సందర్శించేందుకు అనుమతినివ్వలేదనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారతదేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో క్రమక్రమంగా నిబంధనలు, ఆంక�
ముంబైలో ఓ బేకరిలో గంజాయితో తయారు చేసి కేకులు విక్రయిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎన్సీబీ అధికారులు ఆ బేకరీపై రైడ్ చేశారు. 10 కేకులు స్వాధీనం చేసుకున్నారు.
కాంట్రాక్టర్ పై ఎమ్మెల్యే అనుచితంగా ప్రవర్తించాడు. పనుల్లో లోపాలు ఉన్నాయంటూ కాంట్రాక్టర్ ని పిలిపించి అతడిపై చెత్త వేయించాడు శివసేన ఎమ్మెల్యే దిలీప్ లాండే.. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ముఖ్యంగా ముంబైని వానలు ముంచెత్తాయి.
నిర్భయ లాంటి కఠిన చట్టాలు తీసుకొచ్చినా, రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా మృగాళ్లలో మార్పు రావడం లేదు. ఆడపిల్లకు రక్షణ లేదు.