Home » Mumbai
TV Serial shootings shut down in Maharashtra : దేశంలో కరోనా కేసులు సంఖ్య పెరుగుతూ ఉండటంతో పలు రాష్ట్రాలు కరోనా కట్టడికి చర్యలు చేపట్టాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మినీ లాక్ డౌన్ ప్రకటించింది. తాజాగా ఇప్పడు టీవీ సీరియల్స్ షూటింగ్ లను కూడా నిలిపి వేయాలని ఆదేశించింద
ముంబై వాంఖడే వేదికగా ఐపీఎల్లో సూపర్ ఫైట్ జరగనుంది. ఓ వైపు ధోనీ.. మరోవైపు అతని వారసుడిగా ముద్ర పడిన రిషబ్ పంత్.. ప్రత్యర్థులుగా తలపడేందుకు సమయం ఆసన్నమైంది.
గురువారం జరిపిన దాడుల్లో 285 డ్రగ్ రెమ్డెసివిర్ ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు.
పూనమ్ బజ్వా అందాల విందు
మహారాష్ట్రలో కరోనా తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 55 వేల 469 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ కరోనా సోకింది. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు.
రద్దీని నియంత్రించేందుకు రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫారం చార్జీలు పెంచాలని ప్లాన్ చేస్తున్నారు. లోకల్ రైళ్లలో ప్రయాణించేందుకు కనీస టికెట్ ఛార్జీ రూ.5 ఉండగా..
ఆర్టీసీ ఉద్యోగులకు చిల్లర రూపంలో జీతాలు ఇస్తుండడం చర్చనీయాంశమైంది. కరెన్సీ నోట్ల వినియోగంమే జోరుగా సాగుతున్న క్రమంలో..ఉన్నతాధికారులు ఈ విధంగా చేయడం హాట్ టాపిక్ అయ్యింది.
Bollywood Director cheated a woman,by the name of cinema chance : బాలీవుడ్ సినిమాల్లో తన కూతురికి హీరోయిన్ గా చాన్స్ ఇప్పిస్తానని ఒక మహిళ వద్ద నుంచి రూ.3.5లక్షలు తీసుకుని మోసం చేసిన టీవీ సీరియల్స్ డైరెక్టర్ , మేకప్ ఉమెన్ ల ఉదంతం ముంబై లో వెలుగు చూసింది. గుజరాత్, వడోదరకు చెందిన ప్రేమలత�
covid-19 demand lockdown maharashtra Mumbai rise : గత సంవత్సరం ఇదే రోజుల్లో వలస కార్మికుల కష్టాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది కరోనా మహమ్మారి. భారత్ లో కరోనా మహమ్మారి ఏడాది దాటిపోయినా దాని ప్రతాపం ఏమాత్రం తగ్గలేదు సరికదా సెకండ్ వేవ్ కూడా కొనసాగిస్తోంది. అంతకంతకూ విస్తరిస్తో