Home » Mumbai
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్ తొలి మ్యాచ్లో ఓడిపోయిన రాజస్థాన్ రాయల్స్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఇప్పటికే ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ జట్టుకు దూరం కాగా.. ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ రజమా గాయం కారణంగా టోర్నమెంట్ నుంచి తప్పుకున�
Treatment of covid Patients in five star hotels : మహారాష్ట్రలో కరోనా కల్లోలం రేపుతోంది. ముఖ్యంగా జనారణ్యం అయిన ముంబైలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ కూడా ప్రతాపం తీవ్రస్థాయిలో ఉంది. దీంతో హాస్పిటల్స్ అన్నీ కోవిడ్ షేషెంట్లతో నిండిపోయాయి. బెడ్లు కూడా లేని పరిస్థితి నెలకొంది.
ICU at Home services in Mumbai : మహారాష్ట్రలోని ముంబైలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఈ ఉదృతికి హాస్పిటల్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి. బెడ్స్ కూడా లేవు. దీంతో కరోనా సోకినవారి కోసం ముంబైలో కొత్త సేవల్ని ప్రారంభించారు. ఇంటి వద్దకే ఐసీయూలో కొత్త సేవల్ని ప్రారంభించారు. ‘�
MI vs KKR, IPL 2021: కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఐపీఎల్ 2021 చూసేందుకు మైదానాల్లో ప్రేక్షకులు లేనప్పటికీ ఆటగాళ్ల మధ్య పోరు ఇంట్రస్టింగ్గా సాగుతోంది. ఈ క్రమంలోనే ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ మధ్య చెన్నైలోని చిదంబరం స్టేడియంలో మంగళవారం(13
ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా జరిగిన మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ జట్టు పోరాడి ఓడింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ 4 పరుగుల తేడాతో గెలిచి బోణీ కొట్టింది.
ఐపీఎల్ 14వ సీజన్ లో పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ చెలరేగిపోయాడు. పంజాబ్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో
ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ జట్టు పరుగుల వరద పారించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. భారీ స్కోర్ చేసింది. 20ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 రన్స్ చేసింది. పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కెప్�
ఐపీఎల్ 14వ సీజన్లో మరో రసవత్తర పోరు జరగనుంది. పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈ రెండు జట్లకు ఇదే తొలి మ్యాచ్. ఈ సీజన్ లో ఇది 4వ మ్యాచ్. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో రాజస్థాన్ టాస్ గెలిచింది. కెప్టెన�
కరోనా వైరస్ నుంచి రక్షించుకోవడానికి ఉపయోగించే మాస్క్ లతో పరుపులు తయారు చేస్తున్న ఓ ఫ్యాక్టరీ గుట్టురట్టును చేశారు పోలీసులు.
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు. ఆయన ఆరోగ్యవంతంగా ఉన్నారని, ఆల్ ఈజ్ వెల్ అంటూ ఆయన సతీమణి ట్వింకిల్ ఖన్నా ట్వీట్ చేశారు