Home » Mumbai
ఇంటి ముందు చెత్తవేశావంటే చంపేస్తానని పక్కింటామె బెదిరంచటంతో ముంబైలో 11 ఏళ్ళ బాలిక భయపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
Axis Bank : కాంటాక్ట్ లెస్ పేమెంట్ డివైజ్మీరు ఎక్కడైనా పేమెంట్ చేయాలంటే కార్డు, స్మార్ట్ఫోన్ అవసరం లేదు. కేవలం ఈ వస్తువు ఉంటే చాలు. ప్రస్తుత డిజిటల్ యుగంలో వినియోగదారులను ఆకట్టుకునేందుకు పలు బ్యాంకులు వినూత్న ఉత్పత్తులతో ముందుకు వస్తున్నాయి. SBI, IC
ఆ వృద్ధుడి పేరు జెరాన్ డిసౌజా. వయసు 73ఏళ్లు. మలద్ ప్రాంతంలో నివాసం ఉంటాడు. 2010లో తనకు వారసత్వంగా వచ్చిన ఆస్తిని జెరాన్ విక్రయించాడు. దాంతో వచ్చిన రూ.2 కోట్లను ప్రైవేట్ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. 2019లో ఫిక్స్డ్ డిపాజిట్, దానిపై వడ్డ�
BJP’s Pragya Thakur : బీజేపీ మహిళా ఎంపీ ప్రగ్యా ఠాకూర్ అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో..ఆమె సిబ్బంది..హుటాహుటిన ముంబాయికి తరలించారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి ప్రత్యేక విమానంలో తీసుకెళ్లారు. ముంబాయిలోని కోకిలాబెన�
చైనా సైబర్ ఎటాక్స్..ఇండియా ఎలా అడ్డుకుంటుందంటే!
IT attacks on Bollywood celebrities : బాలీవుడ్లో ఐటీ దాడులు సంచలనం రేపుతున్నాయి. ముంబై, పుణెలోని సినీ ప్రముఖుల ఇళ్లపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. హీరోయిన్ తాప్సీ, డైరెక్టర్ అనురాగ్ కశ్యప్, ప్రొడ్యూసర్ మధు మంతెన, వికాస్ బహల్ సహా పలువురి ఇళ్లు, నివ
Sachin Tendulkar : రూబిక్ క్యూబ్..అనేక రంగుల్లో ఉండే..దీనిని సాల్వ్ చేయాలంటే..చాలా సమయమే పడుతుంది. అన్ని రంగులను ఒక్కదగ్గరకు తీసుకుని రావాలంటే..మెదడుకు పని చెప్పాల్సి ఉంటుంది. కానీ..కొంతమంది..ఇందులో నైపుణ్యం కలిగిన వారు ఉంటారు..చక..చకా..చేతులు కలుపుతూ..అన్ని
Power Facilities భారత్ లోని విద్యుత్ కేంద్రాలను చైనా టార్గెట్ చేసింది. 9నెలలుగా తూర్పు లడఖ్ సరిహద్దుల్లో భారత్-చైనా మధ్య నెలకొన్న సైనిక ప్రతిష్ఠంభణ క్రమంగా తొలుగుతున్న సమయంలో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. సరిహద్దుల్లో జగడం కొనసాగుతున్న సమయంలో
Mumbai man raped on model at Delhi five star hotel : దేశ రాజధాని ఢిల్లీలో ఒక మోడల్ పై, ముంబైకు చెందిన వ్యక్తి అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలో నివసించే మహిళ(22) మోడలింగ్ రంగంలో పనిచేస్తుంది.ఆమెకు ముంబై కి చెందిన ఒక వ్యక్తి(28)తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమ
Anand Mahindra Deserve Any Applause: సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే అతికొద్ది మంది వ్యాపారవేత్తల్లో మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా ఒకరు. లక్షల సంఖ్యలో ఉద్యోగులు, రూ.కోట్ల టర్నోవర్ కంపెనీని నడిపించడం, వీటన్నింటి మధ్యలోనూ నెటింట్లో సం�