Home » Mumbai
హైదరాబాద్ మరో ఖ్యాతిని సొంతం చేసుకుంది. దేశంలోని ఉత్తమ నగరాల్లో భాగ్యనగరం బెస్ట్ సిటీగా ఎంపికైంది. దేశంలోని ప్రఖ్యాతి గాంచిన 34 నగరాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. డెస్టినేషన్ డిస్కవరీ వెబ్సైట్ అయిన హాలిడిఫై డాట్కామ్ చేసిన
ముంబైలో దారుణం జరిగింది. 16 ఏళ్ల మైనర్ బాలికను తల్లిని చేసాడు 18 ఏళ్ల యువకుడు. సోషల్ మీడియాలో పరిచయం అయి… బాలికతో స్నేహం చేసి ఆమెను గర్భవతిని చేశాడు. నిందితుడిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ముంబైలో నివసించే 16 ఏళ్ల బాలికకు 2 ఏళ్�
ఎడారి హీట్లో.. అరేబియన్ నైట్స్లో.. ఇసుక తిన్నెల మధ్య.. వెచ్చని వెన్నెల్లో.. పచ్చని స్టేడియాల్లో.. ఐపీఎల్ రెడీ అయిపోతుంది.. సిక్సర్లు, ఫోర్లు.. అలుపు లేకుండా బాదినోడికి..అందినంత పరుగుల దాహం తీర్చేందుకు సిద్ధం అవుతుంది. బ్యాట్కు, బాల్కు
బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్, శివసేన మధ్య తలెత్తిన రగడ ఇప్పట్లో చల్లారేలా కనిపించటంలేదు. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటూ పరస్పరం దాడికి దిగుతున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో పాటు, కాంగ్రెస్ ప�
అమ్మాయి తరుఫు వారు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారనే కోపంతో అంతకు ముందు ఆమెతో చనువుగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు ఒక యువకుడు. ముంబైలోని, మలాద్ శివారులోని, పఠావ్ వాడీ కి చెందిన ముర్తుజా ముస్తాలి వోహ్రాకు గతేడాది…. గుజరాత్ కు చెం�
Kangana Ranaut vs Shiv Sena : కంగనా రనౌత్..ఎక్కడా చూసిన ఈమెపై చర్చలు జరుగుతున్నాయి. శివసేన, ఈమె మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే..భగ్గుమనేటట్లుగా తయారైంది. పరిస్థితి. ఈ క్రమంలో ఈమె..మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారిని కలువడం ర�
ఎడారి హీట్లో.. ఎవ్వరూ లేని స్టేడియాల్లో అరేబియన్ నైట్స్లో.. ఇసుక తిన్నెల్లో.. వెచ్చని వెన్నెల్లో.. పచ్చని స్టేడియాల్లో.. పది టీమ్లు.. పోటాపోటీగా ఐపీఎల్ 13వ సీజన్కు సిద్ధం అవుతున్నాయి. అలుపు లేకుండా బాదేవారు.. టెక్నిక్గా బౌలింగ్ వేసి వికె
మరో వారం రోజుల్లో ఐపీఎల్-2020 సమరానికి జట్లు సిద్ధం అవుతున్నాయి. ఈసారి మ్యాచ్ సమయంలో స్టేడియం ఎడారిగా ఉంటుంది.. అభిమానుల శబ్దాలు ఈసారి వినబడవు. చాలా నియమాలు మార్చేశారు. ఈ విషయాల మధ్య ప్రతి జట్టు తనను తాను విజేతగా చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. �
కరోనా వైరస్ కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్ భారతదేశంలో నిర్వహించట్లేదు. మాములుగా అయితే ఐపీఎల్ సీజన్ ఇండియాలో జరిగితే చాలా లాభాలు వస్తాయి. వాస్తవానికి అది వేల కోట్లలో ఉంటుంది. అయితే ఇప్పుడు అంతకుముందుతో పోలిస్తే.. ఈసారి కరోనా కారణంగా
బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు ప్రకంపనలు రేకేత్తిస్తోంది. డ్రగ్స్ వైపు మళ్లడంతో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న నటి రియా చక్రవర్తిని ఇప్పటికే అరెస్టు చేసిన సంగతి తెలిసింద�