Home » Mumbai
పది రూపాయలు ఎక్కువ బిల్లు వేసిందని రెస్టారెంట్కు రూ.2లక్షలు ఫైన్ వేశారు. ఎనిమిది సంవత్సరాల క్రితం జరిగిన ఈ ఘటనకు రీసెంట్ గా ఫైన్ వేశారు. 2014 జూన్లో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ భాస్కర్ జాదవ్ (పీఎస్ఐ)కు ఇంటి దగ్గర్నుంచి ఫోన్ వచ్చింది. వాళ్ల కూతురు
కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న సందిగ్ధతపై శివసేన పార్టీ రెస్పాండ్ అయ్యింది. రాహుల్ గాంధీ నాయకత్వానికి చరమగీతం పాడేందుకే సీనియర్ నేతలు కుట్రపూరితంగా లేఖ రాశారని వెల్లడించింది. ఈ మేరకు శివసేన పార్టీ పత్రిక సామ్నా సంపాదికయం ప్రకటించింది. �
కేవలం రూ.10 రూపాయలకు పడిన కక్కుర్తి కాస్తా..ఏకంగా రెండున్నర లక్షల రూపాయలు వదిలించుకోవాల్సి వచ్చింది ఓ వ్యాపారికి. ఆ చార్జీలని ఈ చార్జీలని కష్టమర్ల దగ్గర అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు వ్యాపారులు. ముఖ్యంగా ఫుడ్స్ విషయంలో ఇది జరుగుతోంది. ఓ ఐస్
Dilip Kumar’s brother Aslam Khan dies: గతకొద్ది రోజులుగా సినీ పరిశ్రమలో విషాదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే షూటింగ్లు, ధియేటర్లు లేక అల్లాడుతున్న ఇండస్ట్రీని వరుస మరణాలు కుదిపేస్తున్నాయి. లాక్డౌన్ కారణంగా చివరిచూపుకు కూడా నోచుకోలేని దుస్థితి నెలకొంది. తాజాగ
హైదరాబాద్ జిన్నారంలోని పారిశ్రామికవాడ నుంచి ముంబై తరలిస్తున్న మాదకద్రవ్యాల పట్టివేత కేసులో పోలీసులు బుధవారం మరో రూ. 6కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే వివిధ సోదాల్లో రూ.100 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ను చంపేందుకు కొంతమంది ట్రై చేశారనే వార్త సినీ రంగాన్ని ఒక్క కుదుపు కుదిపింది. పంజాబ్, రాజస్థాన్, హర్యాణకు చెందిన నలుగురు సభ్యుల టీం…సల్లూ భయ్ పై హత్య చేసేందుకు ప్రయత్నించారని ఫరీదాబాద్ పోలీసులు గుర్తించా�
హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. ఎవరికీ తెలియకుండా..పోలీసుల కన్నుగప్పి భారీగా డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టయ్యింది. ఏకంగా ల్యాబ్ లోనే డ్రగ్స్ తయారు చేస్తుండడం గమనార్హం. జిన్నారం ప్రాంతంలో ఓ ల్యాబ్ లో డ్రగ్స్ తయార�
ఆయుర్వేద మందుల పేరుతో కోట్ల రూపాయల విలువైన హెరాయిన్ ను స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ముంబై లోని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ అధికారులు ఈ ముఠా గుట్టు రట్టు చేశారు. వెదురు బొంగుల్లో హెరాయిన్ నింపి , ఆయుర్వేద ఔష
శ్వాస సమస్యతో బాధపడుతున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఇటీవల ముంబైలోని లీలావతి హాస్పటల్లో జాయిన్ అయిన విషయం తెలిసిందే. ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా రిపోర్ట్లో నెగిటివ్ వచ్చింది. అయినా సరే కొన్ని రోజుల పాటు వైద్యుల పరిశీలనలో ఉండాలని నిర్
ఓ మనిషికి కరోనా లక్షణాలున్నయనే అనుమానం వస్తే..శాంపిల్స్ సేకరించాలి. టెస్టింగ్ కిట్లు కావాలి లేదా ల్యాబ్ కి పంపించి టెస్టులు చేయాలి. రిజల్ట్ వచ్చేందుకు రెండు మూడు రోజులు వెయిట్ చేయాలి. కానీ బృహన్ ముంబయి కార్పొరేషన్ (బీఎంసీ) సరికొత్త టెక్నాలజ�