Home » Mumbai
బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతుండగా.. లేటెస్ట్గా భోజ్పురి నటి అనుపమ పాథక్(40) ఆత్మహత్య చేసుకుంది. ఆగస్టు 2 న ఆమె దహిసార్ లోని తన అపార్టుమెంట్ లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు స్థానిక మీడియా వెల్లడించింది. అనుపమా ఆ
భారీ వర్షాలు ముంబైని అతలాకుతలం చేస్తున్నాయి. బుధవారం వర్షంతో పాటు ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. ప్రచండ గాలుల ధాటికి పలుచోట్ల హోర్డింగ్లు, చెట్లు కుప్పకూలాయి. అంతేకాకుండా, బాంబే స్టాక్ ఎక్సేంజ్ (BSE) కార్యాయలంపై ఉండే సైన్ బోర్డు ధ్వంసమైంద
ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నప్పుడు వారిపట్ల తల్లితండ్రులు సరైన శ్రధ్ద వహించాలి. లేకపోతే ఆ చిన్నారి మనస్సుల్లో దురభిప్రాయం ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్ధితులను సరిదిద్దేందుకు మెట్రో నగరాల్లో వ్యక్తిత్వ ,కుటుంబ వికాస నిపుణులు ఉంటారు. ముంబై మహా�
కరోనా వైరస్ కు చెక్ పెట్టాలంటే..ఆవిరితో సాధ్యమంటున్నారు వైద్య నిపుణులు. దివ్య ఔషధంగా పనిచేస్తోందని ముంబైలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రి వెల్లడించింది. ఈ అలవాటు కరోనా చికిత్సలో అద్బుతంగా పనిచేస్తోందని, తాము చేసిన పరిశోధనలో సత్ఫలితాలు ఇచ్చినట్�
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య రోజుకో మలుపు తిరుగుతూ సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తోంది. సుశాంత్ ఆత్మహత్య ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరగాలని దేశం మొత్తం కోరుకుంటోంది. సుశాంత్ ఆత్మహ్యతకు రియా చక్రవర్తి కారణమని ఆరో�
ప్రముఖ బాలీవుడ్ నటుడి కుమార్తెను బ్లాక్ మెయిల్ చేస్తున్న 25 ఏళ్ల యువకుడిని ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. బాలీవుడ్ కు చెందిన ఓ 60 ఏళ్ల స్టార్ నటుడి కుమార్తెకు సంబంధించిన అశ్లీల చిత్రాలను ఇన్ స్ట్రాగ్రాం ద్వారా సేకరించి వాటిని సో
సినిమాలు, టీవీ సీరియల్స్ లో నటిస్తూ జీవనం గడుపుతున్న ఒక నటిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో సహజీవనం చేసి పెళ్ళి చేసుకోమనే సరికి తప్పించుకు తిరుగుతూ మోసం చేసిన వ్యాపారిపై నటి ఫిర్యాదు చేసింది. సాధారణంగా సినిమాల్లోనూ, టీవీ సీరియల్స్ లో�
దేశ వాణిజ్య రాజధాని ముంబై మహానగరంలోని మురికివాడల్లో ఏకంగా 57 శాతం మందికి కరోనా వైరస్ సోకివుంటుందని ఓ సర్వే వెల్లడిస్తోంది. ఆ నగరంలోని సుమారు ఏడువేల మందిపై మెడికల్ సర్వే చేపట్టారు. ఆ సర్వే ఆధారంగా మురికివాడలకు సంబంధంలేని దాదాపు 16 శాత�
ముంబై ఎయిర్ పోర్టు స్కామ్ లో ఈడీ సోదాలు ముమ్మరం చేసింది. ముంబై, హైదరాబాద్ సహా 9 చోట్ల ఈడీ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే జీవీకేపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ కేసు ఆధారంగా ఈడీ సోదాలు చేస్తోంది. ముంబై అభివృద్ధి నిధుల్లో అవినీతిపై జీవీకే గ్రూప�
బిగ్ బి అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. వీరు ప్రస్తుతం ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం ఐశ్వర్యారాయ్ బచ్చన్, ఆరాధ్య డిశ్చార్జ్ అయ్యారు. అమితాబ్ తన �