Home » Mumbai
ముంబైలో దారుణం జరిగింది. ఫేస్ బుక్ లో పరిచయమైన ఫ్రెండ్ ఘాతుకానికి ఒడిగట్టాడు. 13ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడు. మంగళవారం(జూలై 7,2020) ఈ ఘటన జరిగింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ప్రధాని నిందితుడిని, అతడికి సహకరించిన నలుగురిని అరెస�
బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ద్రోణి ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ముంబై, థానే ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్రలో అధికంగా కరోనా కేసులు నమోదువుతుంటం..వీటికి తోడు భారీ వర్షాలు కు
ముంబై మహా నగరంలో నేటి నుంచి కోవిడ్ -19 పరీక్ష చేయటానికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరం లేదని బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసి) మంగళవారం నిర్ణయించింది. నగరంలో కోవిడ్ -19 పరీక్షల సంఖ్యను పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు, కోవి
దేశంలోనే కరోనా తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. అక్కడ లక్షల సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. పరిస్థితి దారుణంగా ఉంది. రోజురోజుకి కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో స్కూల్స్ రీఓపెన్ చేసేందుకు ప్రభుత్వం రెడీ కావడం
కరోనా మహమ్మారితో అల్లాడుతోన్న దేశ ఆర్థిక రాజధాని ముంబైని.. ఇప్పుడు వర్షాలు సైతం వణికిస్తున్నాయి. దీంతో ముంబైలో ఐఎండీ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ముంబైతోపాటు.. మహారాష్ట్రలోని థానే, రత్నగిరి జిల్లాలకూ రెడ్ అలర్ట్ జారీ అయ్యింది. ముంబయిలో రె�
మహారాష్ట్రలో వర్షాలు దంచి కొడుతున్నాయి. వరుసగా రెండో రోజు కూడా వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముంబైలో నిన్నటి నుంచి ఎడ తెరపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటి మునిగాయి. ముంబైలోని హిండ్మట, పారెల్, దాదర్, కింగ్స్ సర్కిల్, సి�
హాంకాంగ్ స్వయం నిర్ణయాధికారాన్ని చైనా అణచి వేసింది. ఆసియాలోనే అతి పెద్ద ఫైనాన్స్ హబ్ పై దెబ్బ పడింది. ఇప్పుడా స్థానాన్ని ముంబై భర్తీ చేస్తుందా? హాంకాంగ్లో ఉన్న ఫైనాన్స్ రంగం నిపుణులను ఇప్పుడు భయం వెంటాడుతోంది. ఫైనాన్స్ రంగంపై పరిశోధనలు, వి
షాపింగ్ కోసం దుకాణానికి వచ్చిన మహిళను అతి కిరాతకంగా చంపడమే కాకుండా మృతదేహంతో సెక్స్ చేసిన అత్యంత దారుణ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. శవంతో సాయంత్రం వరకూ ఎంజాయ్ చేసిన ఆ నీచుడు, మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్ లో చుట్టి రోడ్డు పక్కన నిలిపి ఉంచ
ముంబైలోని భీవండీ రెడ్ లైట్ ఏరియాలో సెక్స్ వర్కర్లు ప్రొఫెషన్ మార్చుకుంటున్నారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వారు పనులు పూర్తిగా ఆగిపోవడంతో జీవనం సమస్యగా మారిపోయింది. ఈ క్రమంలో వారిని ఆదుకునేందుకు భీవండి ఎన్జీవో ముందుకొచ్చింది. అగరుబత్త�
పెళ్లానికి విడాకులిచ్చానని…నిన్ను రెండో పెళ్లి చేసుకుంటానని చెప్పి ఒక మహిళను రెండేళ్లుగా శారీరకంగా అనుభవించి మోసం చేసిన ఐఆర్ఎస్ అధికారి ఉదంతం మహారాష్ట్రలో వెలుగు చూసింది. మహారాష్ట్రకు చెందిన ఒక ఐఆర్ఎస్ అధికారి రెండేళ్లుగా తనను శారీర