Home » Mumbai
ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతోంది. ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. కుటుంబసభ్యులతో కలిసి గడుపుతున్నారు. కాగా లాక్ డౌన్
పకడ్బందిగా లాక్ డౌన్ అమలవుతున్నా…ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్ కు అంతమంది వలస కూలీలు ఎలా వచ్చారు ? అనే విషయంపై పోలీసులు జరిపిన దర్యాప్తులో అసలు విషయం వెల్లడైంది. వీరిని రెచ్చగొట్టారని అర్థమైంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అ�
‘కూటీ కోసం..కూలీ కోసం పట్టణంలో బతుకుదామని తల్లి మాటలు చెవిన పెట్టక బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం..ఎంత కష్టం’…ఇది సినిమాలో పాట. కానీ అచ్చం ఇలాంటి పరిస్థితి ప్రస్తుతం భారతదేశంలో నెలకొంది. దిక్కుమాలిన కరోనా వైరస్ కారణంగా దేశం మొత్తం లాక్ డౌ�
భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య అత్యధికంగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర.. ఇప్పటికే 1574 మందికి కరోనా సోకగా, 110 మంది వరకు మృతిచెందారు.
ఆసియా ఖండంలోనే అతి పెద్ద మురికివాడగా గుర్తింపు పొందిన ముంబైలోని ధారావిలో కరోనా విజృంభిస్తోంది. ధారావిలో కొత్తగా 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ధారావిలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 43కి చేరింది. మరోవైపు ఇప్పటికే ఈ మురికివా�
20లీటర్ల ఒంటె పాలు ముంబైలో ఉంటున్న కుటుంబం కోసం పంపారు మోడీ తన మూడేళ్ల పాపకు పాలు అందుబాటులో లేవని.. నేరుగా మోడీకి ట్వీట్ చేయడంతో ఏకంగా రైల్వేనే కదిలొచ్చింది. మూడున్నరేళ్ల పాపకు ఆవు, గేదె, మేక పాలు తాగితే అలర్జీ అని.. ఒంటె పాలు తీసుకురావడానికి ర�
కరోనాపై పోరుకి శ్రమిస్తున్న వైద్య సిబ్బందికి తనవంతు సాయమందించడానికి ముందుకొచ్చిన నటుడు సోనూ సూద్..
కరోనా క్రైసిస్ : మరోసారి భారీ విరాళం ప్రకటించిన బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్..
దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం భయంతో వణికిపోతోంది. దేశంలోనే అతి పెద్ద కరోనా హాట్ స్పాట్గా మారిపోయింది. రోజు రోజుకు కేసులు పెరిగిపోతుండడంతో.. అదుపు చేసేందుకు నగర యంత్రాంగం అందుబాటులోని మార్గాలను అన్వేషిస్తోంది. ఈ ప్రమాదాన్ని ముంబై ఎలా ఎ�
మహారాష్ట్ర వణికిపోతోంది. కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ పోతోంది. విదేశాల నుంచి వచ్చిన వారిలో ఎక్కువ మందికి పాజిటివ్ రావడంతో క్వారంటైన్లో ఉంచుతున్నారు. లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తూ వ్యాప్తిని నిరోధి�