Home » Mumbai
ఆసియా ఖండంలోనే అతి పెద్ద మురికివాడగా గుర్తింపు పొందిన ముంబైలోని ధారావిలో ఇవాళ మరో కరోనా మరణం నమోదైంది. దీంతో ఇప్పటివరకు ధారావిలో కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 3కి చేరింది. ఇప్పటివరకు ధారావిలో 14 కరోనా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్ప�
ఓవైపు కరోనా విజృంభించినా, లాక్ డౌన్ స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నా.. కొందరు పోకిరీలు, ఆకతాయిలు మాత్రం రెచ్చిపోతున్నారు. జనాల్లో నిండిన కరోనా భయాన్ని అలుసుగా
దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. లాక్డౌన్ అమలవుతున్నా కొత్త కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
కరోనావైరస్ మహమ్మారి నియంత్రణకు పోరాడుతున్న ఆరోగ్య కార్యకర్తలకు టాటా గ్రూప్ సంస్థ యాజమాన్యంలోని ముంబైకి చెందిన తాజ్ మహల్ హోటల్ లో ఉచిత బసను అందిస్తోంది. మహారాష్ట్ర రాజధాని, మరియు ఉత్తర ప్రదేశ్ నోయిడాలోని లగ్జరీ ప్రాపర్టీలలో కూడా ఈ సంస్థ వస
ధారావిలో చెత్త ఏరుకొనే పిల్లలు రాక్ బ్యాండ్తో పాపులర్ అయ్యారు. చదువుకొనేందుకు ఆసక్తి చూపించని ఇక్కడి పిల్లలు ఏం చేస్తుంటారు? ధారవి బ్యాక్డ్రాప్లో సినిమాలు రూపొందడం వెనుక కారణాలున్నాయా? అక్కడి ప్రజల జీవన శైలి ఎలా ఉంటుంది? ఈ ప్రాంతంలో �
కరోనా.. ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న వైరస్.. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఈ పేరు వింటేనే భయంతో వణికిపోతున్నారు జనం.. మహమ్మారిలా మారి విరుచుకుపడుతున్న కరోనా(కోవిడ్-19)పై పోరు చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది గురించి ఎంత చెప్పినా తక్కువే.. వారి
కరోనా ఎఫెక్ట్ : నర్సుగా మారి సేవలందిస్తున్న నటి శిఖా మల్హోత్రా..
భారత్ లో కరోనా వైరస్(COVID-19) కలవరం పెరుగుతోంది. మహారాష్ట్రలో ఇవాళ(మార్చి-29, 2020) కరోనా సోకిన 40ఏళ్ల మహిళ మరణించింది. భారత దేశంలో ఇవాళ ఉదయం నుంచి ఇది మూడవ కరోనా మరణం. తీవ్రమైన శ్వాసకోస ఇబ్బందులతో శనివారం ముంబైలోని MCGM హాస్పిటల్ లో చేరిన ఆమె ఆదివారం కన్ను�
వలస కార్మికులు రోడ్డుపై కాలినడకన ఇంటికి వెళ్తున్నట్లు ఉన్న అనేక ఫోటోలు వైరల్ కావడంతో విమాన వాహక నౌక స్పైస్ జెట్ ముందుకు వచ్చింది. వలస కార్మికులను ఢిల్లీ మరియు ముంబై నుంచి బీహార్ కు విమానంలో తీసుకెళ్లేందుకు ముందుకు వచ్చింది.
భారతదేశంలో కరోనావైరస్ కేసులు ఎలా వేగంగా పెరుగుతాయనే దానిపై ప్రభుత్వ అంచనా వేస్తోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ జర్నల్ నివేదికలో ” భారతదేశంలో కోవిడ్ -19 వ్యాప్తికి నియంత్రించవచ్చునని పేర్కొంది. కానీ ఆశావాద కోణంలో పరిశీలిస్తే.. �