Mumbai

    లాక్ డౌన్ కారణంగా టీవీ నటుడు ఆత్మహత్య

    May 18, 2020 / 07:16 AM IST

    కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా చాలామంది ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా రోజువారీ కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమంది ఒక పూట తింటూ మరో పూట పస్తులుంటూ కాలం వెళ్లదీస్తున్నా

    అనుమానాస్పద స్థితిలో ఎయిర్ హోస్టెస్ మృతి

    May 1, 2020 / 08:38 AM IST

    ముంబై లోని ఒక అపార్ట్ మెంట్లో కుళ్లిన స్థితిలో ఉన్న ఎయిర్ హోస్టెస్  మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు.  సుల్తానా షేక్ (29) అనే యువతి గోఎయిర్ విమానయాన సంస్ధలో పని చేస్తోంది. తన సహోద్యోగులతో కలిసి  ఆమె ముంబై, విల్లే పార్లే ఈస్ట్ లోని పొద్దార్ �

    మూడు రోజుల వ్యవధిలో రెండు మరణాలు.. శోకసంద్రంలో ఇర్ఫాన్ ఖాన్ కుటుంబం..

    April 29, 2020 / 07:12 AM IST

    ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్(53) బుధవారం కన్నుమూశారు. కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన ముంబై కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. ఇర్ఫాన్ కన్నుమూతతో సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయిం�

    బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూత

    April 29, 2020 / 06:45 AM IST

    బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్(53) కన్నుమూశారు. కోలన్ ఇన్ఫెక్షన్ తో ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఇవాళ(ఏప్రిల్-29,2020)ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. కొన్ని నెలలుగా ట్యూమర్ తో బాధపడుతున్న ఆయన లండన్ లో ట్రీట్మెంట్ తర్వాత కొద్ది నెలల �

    ఇర్ఫాన్ తల్లి ఇకలేరు..వీడియో కాల్ లో చివరి చూపులు

    April 25, 2020 / 05:25 PM IST

    బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌కు మాతృవియోగం సంభవించింది. ఆయన తల్లి సైదా బేగం శనివారం ఉదయం కన్నుమూశారు. ఆమె వయస్సు 95 సంవత్సరాలు. టోంక్‌లోని నవాబ్ ఫ్యామిలీకి చెందిన సైదా బేగం చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. జైపూర్‌లోని బెనివాల్

    మహారాష్ట్ర సీఎం ఇంటికి చేరిన కరోనా వైరస్

    April 21, 2020 / 11:58 AM IST

    మహారాష్ట్ర సీఎం నివాసంలో డ్యూటీలో ఉన్న మహిళా పోలీస్ కి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. ముంబైలోని ఉద్దవ్ ఠాక్రే అధికారిక నివాసం వర్షలో విధులు నిర్వహిస్తున్న ASIకి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. ప్రస్తుతం ఆమెను హాస్పిటల్ లో ఉంచి ట్రీట్

    చేతిలో మహాభారతం బుక్ తో… మధ్యప్రదేశ్ గుహలో ముంబై ఇంజినీర్

    April 20, 2020 / 02:19 PM IST

    కరోనా వైరస్ నేపథ్యంలో భారత ప్రభుత్వం మార్చి 24 నుంచి దేశవ్యాప్త లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచీ ఓ ఇంజినీర్ మధ్యప్రదేశ్‌లోని గుహలో ఉంటున్నట్లు ఆదివారం(ఏప్రిల్-19,2020)సాయంత్రం రైసన్ జిల్లా కనుగొన్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేసే నవీ ముంబైకి �

    53మంది జర్నలిస్ట్ లకు కరోనా పాజిటివ్

    April 20, 2020 / 12:14 PM IST

    మహారాష్ట్రలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రంగా మహరాష్ట్ర నిలిచింది. కరోనా మహమ్మారి ధాటికి దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం చిగురుటాకులా వణుకుతోంది. అయితే ముంబైలో ఎక్కువ సం

    breaking news : ఇండియన్ నేవీలో కరోనా

    April 18, 2020 / 05:11 AM IST

    ఇండియాను కరోనా భయపెడుతోంది. ఎంతో మంది వైరస్ బారిన పడుతున్నారు. వేలాది పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కీలక రంగాలకు కూడా ఈ వైరస్ సోకుతుండడం తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా..భారత నావికాదళంలో కేసులు నమోదయ్యిందనే వార్త సంచలనం రేకేత్తోంది. నేవ�

    india coronavirus : కేసులు 13 వేల 835..452 మంది మృతి

    April 18, 2020 / 02:28 AM IST

    భారతదేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, గుజరాత్‌తోపాటు పలు రాష్ట్రాల్లో ఎక్కువ సంఖ్యలో పాజిటివ్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో భారత్‌ కోవిడ్‌ బాధితుల సంఖ్య 13 వేల 835కు చేరింది. శుక్రవారం ఒక్కరోజే

10TV Telugu News