-
Home » Mumbai
Mumbai
సముద్ర తీరాన ప్యాలెస్ లాంటి ఇల్లు కొన్న టబు.. దాని ప్రత్యేకతలు తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం
ముంబై సముద్రతీరాన ఖరీదైన ఫ్లాట్ కొన్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ టబు(Tabu).
ఆసుపత్రిలో ప్రముఖ గాయని ఆశా భోస్లే.. ఆందోళనలో అభిమానులు
ఆశా భోస్లేకు కోట్ల మంది అభిమానులు ఉన్నారు. తన మధుర గాత్రంతో అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించారు.
ముంబై ఈవెంట్లో బోల్డ్ ఫోజులతో బిగ్ బాస్ భామ.. ఫొటోలు..
నటి, బిగ్ బాస్ ఫేమ్ నయని పావని తాజాగా ముంబైలో జరిగిన ఓ కాన్సర్ట్ లో పాల్గొనగా అక్కడ తన అందాలు ఆరబోస్తూ దిగిన బోల్డ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ అవుతుంది.
‘ఇంత క్రికెట్ పిచ్చోళ్లు ఏంటి బ్రో.. కనీసం మీ కోసమైనా ఓ రెండు మ్యాచ్ లు గెలవాలి..’
వీరంతా ఒకే రైల్లో కలిసి ప్రయాణించారు. సరిహద్దులు, రాష్ట్రాలను దాటి వచ్చారు. తమ గ్రామం నుండి ప్రయాణం ప్రారంభించి 10 రోజులైందని తెలిపారు.
‘హటావో లుంగీ, బజావో పుంగీ’.. రాజ్ థాక్రే ‘కొత్త’ నినాదం.. అన్నామలైకి వార్నింగ్..
మరాఠా భూమి పుత్రులదే ముంబై అని అన్నారు. స్థానికులకే ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో ప్రాధాన్యం ఉండాలని రాజ్ థాకరే కామెంట్లు చేశారు.
సర్ఫరాజ్ మెరుపులు వృథా.. గెలిచే మ్యాచ్లో ఓడిన ముంబై.. ఒక్క పరుగుతో పంజాబ్ విజయం
విజయ్ హజారే ట్రోఫీలో (Vijay Hazare Trophy) ముంబై పై పంజాబ్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది.
రీఎంట్రీలో ఇరగదీసిన శ్రేయస్ అయ్యర్.. 10 ఫోర్లు, 3 సిక్సర్లు
రీఎంట్రీలో శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) అదరగొట్టాడు.
ముంబై కెప్టెన్గా శ్రేయాస్ అయ్యర్.. కివీస్ సిరీస్కు ముందు అయ్యర్కు పరీక్షే..
విజయ్ హజారే ట్రోఫీలో ముంబయి ఆడాల్సిన చివరి రెండు లీగ్ మ్యాచ్లకు శ్రేయస్ అయ్యర్ను(Shreyas Iyer) కెప్టెన్గా నియమించారు
2 గంటల్లో 508 కి.మీ దూరం వెళ్లిపోవచ్చు.. ఆ రోజున బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తోంది.. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటన
పూర్తి కారిడార్ కార్యకలాపాలు 2029 నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
బాప్ రే.. 2 ఎకరాలు రూ.2వేల కోట్లు..! ఇండియాలోనే రికార్డ్..
అభివృద్ధికి సిద్ధంగా ఉన్న భూముల కోసం అధిక ధరలు చెల్లించడానికి పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతున్నారు. ఈ స్థలం కోసం జరిగిన బిడ్డింగ్లో ప్రముఖ డెవలపర్లు పాల్గొన్నారు.