Home » Mumbai
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళనృత్యానికి మృతుల సంఖ్య వేల సంఖ్యలో ఉండగా.. బాధితుల సంఖ్య లక్షల్లో ఉంది. మన దేశంలోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. అయితే భారత్లో అత్యధికంగా మహారాష్ట్రలో 74కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయ
తాను సూపర్ మ్యాన్లా మారిపోయి కరోనాను అరికడతానంటున్న బాలీవుడ్ సూపర్ స్టార్..
హైదరాబాద్ ఎల్బీనగర్ చింతల్ కుంట దగ్గర కరోనా అనుమానితుడు కలకలం రేపాడు. కరోనా అనుమానితుడు నాని భీమవరం బస్సు ఎక్కేందుకు వెళ్లాడు. నాని చేతికి కరోనా స్టాంప్
కరోనా భయపెడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారి విజృంభిస్తూ..వేలాది మందిని బలి తీసుకొంటోంది. చైనా నుంచి వచ్చిన ఈ వైరస్ దేశాలకు పాకుతోంది. ఫలితంగా ప్రజలు తీవ్ర భయాందోనళలకు గురవుతున్నారు. భారతదేశంలో కూడా వైరస్ లక్షణాలు కనబడుతుండడం కలకలం రేపు�
తనను కలవడానికి అభిమానులెవరూ రావద్దని అమితాబ్ సూచన చేశారు..
కరోనా ఎఫెక్ట్ తో విదేశాల్లో ఉన్న భారతీయులు స్వదేశానికి తిరిగి వస్తున్నారు. ఇరాన్, ఇటలీలో చిక్కుకున్న భారతీయులను కేంద్ర ప్రభుత్వం స్వదేశానికి తీసుకొస్తోంది.
బాయ్ ఫ్రెండ్తో ఉండగా..తల్లి చూసింది. అంతే ఒక్కసారిగా వణికిపోయింది బాలిక. ఏం చేస్తారో..ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న భయం వెంటాడింది. ఒక్క క్షణం ఆలోచించకుండా..కఠిన నిర్ణయం తీసుకుంది. ఏకంగా బిల్డింగ్పై నుంచి కిందకు దూకింది. అయితే..ప్రాణాపాయం
యెస్ బ్యాంక్ సంక్షోభంలో అసలు దోషుల బెండు తీసేందుకు ఈడీ, సీబీఐ రంగంలోకి దిగాయ్. ఇప్పటికే బ్యాంక్ వ్యవస్థాపకుడైన రాణాకపూర్ని అదుపులోకి తీసుకుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. బ్యాంక్ని ముంచి రాణాకపూర్ ఎన్ని వేల కోట్ల సొమ్ము మింగేశాడో
లండన్ వెళ్లేందుకు ప్రయత్నించిన యస్ బ్యాంక్ ఫౌండర్ రానా కపూర్ కూతురు రోషిణీ కపూర్ ను ముంబై ఎయిర్ పోర్ట్ లో అధికారులు అడ్డుకున్నారు. యస్ బ్యాంక్ తీవ్ర సంక్షోభం లో మనీ లాండరింగ్ వంటి పలు ఆరోపణలతో ఇప్పటికే రాణాకపూర్ ని ఈడీ అరెస్ట్ చేసిన విషయం త�
ముంబైలో 10th పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షా కేంద్రానికి వెళ్లాలంటే ప్రతీరోజు ఒక యుద్ధమే. ముంబైలో ఉండే రద్దీ గురించి తెలియనిది కాదు. ఈ క్రమంలో ఓ విద్యార్ధిని 0th పరీక్ష రాయటానికి ఇంటి నుంచి బయలుదేరింది. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. రిక్షాలో వె�