Mumbai

    ఢిల్లీలో ఓటుపై….నెటిజన్ నోరు మూయించిన తాప్సీ

    February 8, 2020 / 09:31 PM IST

    హీరోయిన్ తాప్సీకి సోషల్ మీడియాలో ఓ నెటిజన్ తీవ్ర ఆగ్రహం తెప్పించాడు. తాప్సీ ఇక ఊరుకుంటుందా. నేనేం చేయాలో నువ్వు చెప్పావా అంటూ ఆ నెటిజన్ పై తాప్సీ పన్ను చిందులు తొక్కింది. తనను ప్రశ్నించిన వ్యక్తికి మాడు పగిలిపోయేలా సమాధానం చెప్పింది. ఇంతకు �

    పెరుగుతున్న పెళ్లి రుణాలు.. దరఖాస్తు చేసుకున్నవారిలో మహిళలే అధికం

    February 8, 2020 / 02:05 PM IST

    పెళ్లి అనేది జీవితంలో అందరికీ ఒక తీపి జ్ఞాపకం. అందుకే పెళ్ళిళ్లను ఘనంగా నిర్వహిస్తుంటారు. ముంబైతోపాటు రాష్ట్రంలోని ఇతర నగరాల్లో పెళ్లి కోసం లోను తీసుకుని వారి సంఖ్య పెరుగుతోంది.

    ముంబై.. చెత్తపై ఎందుకు పన్ను వేస్తుందంటే..?

    February 7, 2020 / 03:09 PM IST

    భారతదేశ సంపన్న నగరమైన ముంబై.. చెత్త సేకరణపై పన్ను విధించాలని యోచిస్తోంది. జనన ధృవీకరణ పత్రాలు జారీపై  అదనపు సుంకాలు విధిస్తోంది. 

    ముంబై పోలీసుల కొత్త ఐడియా: పూరీ జగన్నాధ్‌కి బాగా నచ్చేసింది

    January 31, 2020 / 11:13 PM IST

    సిగ్నల్‌ ముందు వెయిట్‌ చేసే కార్లన్నీ మోత చేస్తే సిగ్నల్స్‌ గ్రీన్ లోకి మారిపోతాయా? అసలు తోటివాహనాల ఇబ్బందుల్ని గుర్తించకుండా, ట్రాఫిక్‌ రూల్స్‌ని గౌరవించకుండా – మనం ఏదోలా ముందుకి పోవాలనుకోవడం పచ్చి స్వార్థం. అంతేకాదు అనవసరంగా హార్న్‌ క

    ముంబైలో కూలిన నిర్మాణంలో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్

    January 30, 2020 / 02:29 AM IST

    ముంబైలోని మాన్ ఖుర్డ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలు అయ్యాయి. 

    విశాఖే రాజధాని : చెన్నై, ముంబై నగరాలకు తుఫాన్ల ముప్పు లేదా

    January 29, 2020 / 10:09 AM IST

    ఏపీ పరిపాలన రాజధానిగా విశాఖను చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం రాజధాని వికేంద్రీకరణ బిల్లుని కూడా తీసుకొచ్చింది. దీనికి అసెంబ్లీ

    రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటికి తీవ్రగాయాలు

    January 18, 2020 / 12:47 PM IST

    బాలీవుడ్ ప్రముఖ, సీనియర్ నటి షబానా అజ్మీ ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ అయ్యింది. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. శనివారం(జనవరి 18,2020)

    బార్లు, క్లబ్బులు 24×7 గంటలు తెరిచే ఉంటాయి 

    January 18, 2020 / 06:13 AM IST

    మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జనవరి 26 నుంచి ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో దుకాణాలు, రెస్టారెంట్లు, మాల్స్, పబ్‌లను 24×7 గంటలూ తెరిచే ఉంచాలని పర్యాటక మంత్రి ఆదిత్య ఠాక్రే నిర్ణయించారు. అయితే ఇది కేవలం ప్రయోగాత్మకంగానే అమలు చేస�

    కాలింగ్ బెల్ కొడుతున్నాడని అరెస్టు

    January 18, 2020 / 05:10 AM IST

    ముంబైలోని 37ఏళ్ల వ్యక్తి కాలింగ్ బెల్స్ కొడుతున్నాడని అరెస్టు చేశారు. అపార్ట్‌మెంట్లలో ఉండే వారిని బెల్ కొట్టి బయటకు రప్పించడం, తర్వాత మాయమవడం అతను చేస్తున్న పనికి స్థానికులు విసిగిపోయి కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు అరెస్టు చేశారు. ముంబైలోన

    ఎన్నో ప్రత్యేకతలు…అహ్మదాబాద్-ముంబై తేజస్ ఎక్స్ ప్రెస్ ప్రారంభం

    January 17, 2020 / 08:00 AM IST

    అహ్మదాబాద్-ముంబైల మధ్య తేజస్ ఎక్స్ ప్రెస్ రైలును ఇవాళ(జనవరి-17,2020)కేంద్రమంత్రి పియూష్ గోయల్ అహ్మదాబాద్‌ రైల్వే స్టేషన్‌లో పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపాని, రాష్ట్ర మంత్రులు, రైల్వే ఉన్నతాధికారులు

10TV Telugu News