Mumbai

    తాళ్లతో కట్టేసి భర్తను హతమార్చిన ఇద్దరు భార్యలు

    December 6, 2019 / 12:28 PM IST

    ముంబైలోని గోరెగావ్‌లో దారుణం జరిగింది. గురువారం రాజు వాగ్మేర్ అనే వ్యక్తిని తన ఇద్దరు భార్యలు హతమార్చారు. రాజు 2006లో సవితను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు. 2010లో సరితను ఒకే ఒక్క సంతానం. తన ఇద్దరు భార్యలు నలుగురు పిల్లలతో కలిసి ఒకే �

    నీరవ్ మోడీ ఆర్థిక నేరస్తుడు : ముంబై కోర్టు

    December 5, 2019 / 09:06 AM IST

    పంజాబ్‌ నేషనల్ బ్యాంకు (పీఎన్ బీ) కుంభకోణంలో ముంబై ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. నీరవ్ మోడీని పారిపోయిన ఆర్థిక నేరస్తుడిగా ముంబై ప్రత్యేక కోర్టు ప్రకటించింది.

    షబానా అజ్మీ తల్లి నటి షౌకత్ అజ్మీ కన్నుమూత

    November 23, 2019 / 07:40 AM IST

    అలనాటి  నటి..ప్రముఖ నటి షబానా ఆజ్మీ తల్లి షౌకత్‌ ఆజ్మీ తన 93 ఏళ్ల వయస్సులో శుక్రవారం (నవంబర్ 22) సాయంత్రం కన్నుమూశారు. వయసురీత్యా ఎదురయ్యే అనారోగ్య సమస్యలతో ఆమె మరణించారని షబానా ఆజ్మీ భర్త ప్రముఖ రచయిత జావెద్‌ అక్తర్‌ తెలిపారు. ఆమెకు నటి కుమా�

    చార్జింగ్ లో పెట్టకుండానే పేలిన షావోమి స్మార్ట్ ఫోన్

    November 22, 2019 / 04:00 AM IST

    చార్జింగ్ లో పెట్టిన సెల్ ఫోన్ లు పేలిన వార్తలు తరచూ వింటుంటాం. ఇలాంటి సంఘటనల్లో కొందరికి గాయాలై ఆస్పత్రి పాలయ్యారు. ఇప్పుడు చార్జింగ్ లో లేని సెల్ ఫోన్  పేలిపోయింది. కాకపోతే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా బాధితుడు తన సెల్ ఫోన్  పేల

    ఇంట్లో ఉన్నట్లే :ఆటోలో మొక్కలు,వాటర్ ప్యూరి ఫై,వాష్ బేసిన్

    November 21, 2019 / 04:41 AM IST

    గుంపులో గోవిందాలాగా ఉండటం కొంతమందికి ఇష్టం ఉండదు. నలుగురిలో ప్రత్యేకంగా ఉండాలనుకుంటారు. తమకంటూ ఓ గుర్తింపును కోరుకుంటారు. సరిగ్గా అలాగే ఆలోచించాడు ఓ ఆటో వాలా. అందరి ఆటోల్లా తన ఆటో ఉండకూడదు..కాస్త డిఫరెంట్ గా ఉండాలనుకున్నాడు. తన ఆటో ఎక్కినవా�

    విమాన ప్రయాణంలో..నాలుగు నెలల చిన్నారి మృతి

    November 16, 2019 / 07:11 AM IST

    విమానంలో ప్రయాణిస్తూ నాలుగు నెలల పసిపాప మరణించిన విషాద ఘటన ముంబైలో వెలుగుచూసింది. సూరత్ కి చెందిన ప్రీతి జిందాల్ తన నాలుగునెలల వయసున్నకూతురు, అత్తమామలతో కలిసి సూరత్ నుంచి ముంబై నగరానికి స్పైస్ జెట్ విమానంలో బయలుదేరింది. సూరత్ ఎయిర్ పోర్ట్ �

    శివసేన చీఫ్ ఇంటిముందు పోస్టర్లు…ఉద్దవ్ ఠాక్రేనే మహా సీఎం

    November 10, 2019 / 11:09 AM IST

    మహారాష్ట్ర రాజకీయాలు ఆశక్తికరంగా మారాయి. శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే కుమారుడైన 29ఏళ్ల ఆదిత్య ఠాక్రే కాబోయే సీఎం అంటూ మహారాష్ట్ర అంతటా, ముఖ్యంగా ముంబైలో ఇప్పటివరకు పోస్టర్లు వెలిశాయి. కాబోయే సీఎం ఆదిత్యే అంటూ శివసేన నాయకులూ కూడా చెబుతూ వచ్చారు

    రైల్వే స్టేషన్ లో యముడు : రూల్స్ బ్రేక్ చేస్తే ఎత్తుకుపోతున్నాడు

    November 8, 2019 / 04:49 AM IST

    రైల్వే స్టేషన్ కు ఎందుకెళతాం..రైలు ఎక్కటానికి. అలా వెళ్లిన మనకు అక్కడ సడెన్ గా యమధర్మరాజు కనిపిస్తే ఎలా ఉంటుంది. అదేంటి యమలోకంలో ఉండే యమధర్మరాజు రైల్వే స్టేషన్ కు ఎందుకొస్తాడు? అనే డౌట్ వస్తుంది. కానీ ఓరైల్వే స్టేషన్ లోకి సడెన్ గా యముడు ఎంట్ర�

    2050 నాటికి మునిగిపోతాయి : ముంబై, కోల్‌కతాలకు పొంచి ఉన్న ముప్పు

    October 31, 2019 / 03:10 AM IST

    2050 కల్లా ముంబై, కోల్‌కతా నగరాలు తీవ్ర ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నాయని అమెరికాకు చెందిన క్లైమెట్‌ సెంట్రల్‌ అనే పర్యావరణ పరిశోధన సంస్థ హెచ్చరించింది. పెరుగుతున్న

    పెట్టుబడిదారుల డబ్బుతో పరారీ..గుడ్ విన్ జ్యూవెలర్స్ ఓనర్స్ పై కేసు నమోదు

    October 28, 2019 / 06:40 AM IST

    కోట్ల రూపాయల మేర ఇన్వెస్టర్లను మోసం చేసి బిచాణా ఎత్తేసిన గుడ్‌విన్ జ్యువెల్లరీ సంస్థ యజమానులు సునీల్ నాయర్,సుధీర్ నాయర్ లపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆకర్షణీయ వడ్డీ, ఇతర ఆఫర్లతో ఆకట్టుకుని, పెద్దమొత్తంలో డబ్బులు దండుకుని పారిపోయార�

10TV Telugu News