Home » Mumbai
సహోద్యోగి కూతురుని లైంగికంగా వేధించిన కేసులో ముంబైకి చెందిన ఓ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ అరెస్ట్ అయ్యాడు. ఒకే కాలనీలో నివసిస్తున్న తన సహోద్యోగి 12ఏళ్ల కూతురిని హెడ్ కానిస్టేబుల్ దారుణంగా హించాడు. ప్రైవేట్ పార్ట్స్ లో తాకుతూ బాలికను వేధించాడ�
భారతదేశ వ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాలకు అమ్మవారి ఆలయాలన్నీ భక్తుల కళకళలాడుతున్నాయి. అమ్మవారి ఆశీర్వాదం కోసం దేవాలయాలకు తరలివచ్చారు. ఈ ఉత్సవాల్లో భాగంగా..ముంబైలో కొలువై �
ముంబై రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వేశాఖ 140 ఏళ్ల పురాతన పరెల్ వర్క్షాప్ను మూసివేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో పరెల్ వర్క్షాప్ కు చెందిన 715 మంది అధికారులను, కార్మికులను బడ్నేర్కు బదిలీ చేయాలని సోమవారం (సెప్టెంబర్ 23)న �
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే నెలలో భారత్ లో పర్యటించనున్నారు. అమెరికా అధ్యక్షుడిగా 2016లో ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా భారత్ కు ట్రంప్ రానున్నారు. అమెరికన్ నేషనల్ బాస్కెట్ బాల్(NBA)ఇండియా గేమ్స్-2019లో భాగంగా అక్టోబర్ 4,5న
భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ హెచ్చరికలు, రెడ్ అలర్ట్ జారీ చేయడంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు ముందస్తు అప్రమత్తతను ప్రకటించింది సర్కార్. ముంబై, రాయ్ గడ్ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వా�
కొత్త మోటారు వాహనాల చట్టం అమల్లో భాగంగా… భారీ జరిమానాలతో ప్రజల జేబులు మొత్తం ఖాళీ అయిపోతున్నాయి. దీంతో ప్రజలు వెహికల్ తో రోడ్ పైకి రావాలంటనే భయపడుతున్నారు. దీంతో ప్రభుత్వంపై విమర్శలు కూడా ప్రజల నుంచి వెల్లువెత్తున్నాయి. ప్రజల క్షేమాన్�
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ చిన్నారి మృతదేశం ఛిద్రమైపోయి పడి ఉంది. ముంబైలోని కొలాబాలోని అశోకా అపార్ట్మెంట్ బ్లాక్ Aలో (సెప్టెంబర్ 70)రాత్రి ఈ దారుణం చోటుచేసుకున్న ఈ దృశ్యం చూసివారందరి హృదయం ద్రవించిపోయిం�
ముంబైలో మరో మూడు మెట్రో లైన్లను ప్రధాని మోడీ ప్రారంభించారు. రూ.19 వేల కోట్ల ఖర్చుతో చేపట్టిన మూడు మెట్రో కారిడార్ల నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు.
మహారాష్ట్రలో వానలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో జనజీవనం స్తంభించంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రాబోయే 24 గంటల్లో ముంబై, పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది. రెడ్ అలర్ట్ ప్రకటించింద�
ముంబైలో గోల్డెన్ కింగ్ గణేష్కు 266 కోట్ల 65 లక్షల రూపాయలకు ఇన్సూరెన్స్ చేయించారు. జీఎస్బీ సేవా మండల్ 1954లో స్థాపించిన ఈ గణపతిని పూజిస్తే కష్టాలు తొలగుతాయని భక్తులు విశ్వసిస్తారు.