Mumbai

    ముంబై సిటీ బస్‌లో మంటలు

    May 3, 2019 / 08:31 AM IST

    ముంబై సిటీ బస్సులో మంటలు చెలరేగాయి. దిందోషి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్ నడిరోడ్డుపై అగ్నికి ఆహుతి అయిపోయింది. మే 03వ తేదీన ఈస్ట్ గోరెగామ్ నుంచి మున్వారా ప్రాంతానికి ఓ బస్సు వస్తోంది. మార్కెట్ ప్రాంతానికి చేరుకున్న తర్వాత బస్సులో

    వంట గ్యాస్ సిలిండర్ ధర పెంపు

    May 1, 2019 / 12:37 PM IST

    వంట గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. ముంబై, ఢిల్లీలో ధరలు పెంచారు. సబ్సిడీ సిలిండర్ పై ఢిల్లీలో 28పైసలు, ముంబైలో 29పైసలు పెరిగింది. నాన్ సబ్సిడీ సిలిండర్ పై రూ.6 పెరిగింది. మే 1 2019 నుంచి పెంచిన ధరలు అమల్లోకి వచ్చాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింద�

    భయంతో జనం పరుగులు : బిగ్ బజార్ లో భారీ మంటలు

    April 29, 2019 / 12:29 PM IST

    సెంట్రల్ ముంబైలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నగరంలోని మాతుంగాలో సోమవారం తులసీ పైప్ రోడ్ దగ్గర బిగ్ బజార్ షాపింగ్ సెంటర్ ఔట్ లెట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

    ఓటు వేస్తే నాప్ కిన్..కూల్ డ్రింక్ గిఫ్ట్

    April 26, 2019 / 01:50 AM IST

    ఓటు వేయండి..ఓటు హక్కును ప్రజాస్వామ్య పటిష్టతకు పాటు పడండి..అంటూ ఎంత మంది చెప్పినా కొంతమంది ప్రజలు అస్సలు పట్టించుకోరు. ఓటుకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఎన్నికల సంఘం వారికి అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతోంది. అంతేగాకుండా వారిని ఆ

    సచిన్ పుట్టిన రోజు : అభిమానులతో సరదాలు

    April 24, 2019 / 09:18 AM IST

    ముంబయి: భారత క్రికెట్ దిగ్గజం..మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఈ రోజు పుట్టిన రోజు. 1973 ఏప్రిల్ 24న మహారాష్ట్రలోని ఓ సాధారణ కుటుంబంలో సచిన్ జన్మించిన సచిన్ క్రికెట్ రంగంలో ఓ సంచలనం. ఓ అద్భుతం. ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న సచిన్ 47వ వసంతంలో

    50 శాతం వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించాలి : చంద్రబాబు

    April 23, 2019 / 04:02 PM IST

    ఈవీఎంలపై తమకు అనుమానాలు ఉన్నాయని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. వీవీ ప్యాట్లలో 50శాతం స్లిప్పులు లెక్కించాలని డిమాండ్ చేస్తూ....సుప్రీంకోర్టును ఆశ్రయించామన్నారు.

    ఇదేం దారుణం : వీధికుక్కలకు అన్నం పెట్టిందని ఫైనేశారు

    April 15, 2019 / 11:19 AM IST

    మూగ జీవులకు ఆహారం పెట్టి వాటి కడుపు నింపితే మొచ్చుకుంటాం..జంతువులపై ఎంత ప్రేమ అని ప్రశంసిస్తాం.

    భారీ కుంభకోణం : 20 బ్యాంకుల నుంచి రూ.2వేల 500 కోట్లు దోచేశారు

    April 12, 2019 / 07:29 AM IST

    2004-12 మధ్యలో 20 బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలు లోన్ల రూపంలో తీసుకున్నారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్  బ్యాంక్,

    పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘దర్బార్‌’

    April 10, 2019 / 07:41 AM IST

    సూపర్ స్టార్ రజ‌నీకాంత్ స్టార్ డైరెక్ట‌ర్ మురుగదాస్ కాంబోలో ‘దర్బార్‌’ అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవల చిత్ర ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ రివీల్ చేసింది చిత్ర యూనిటి. ఈ రోజు పూజా కార్యక్రమాలను పూర్తి చేసి మూవీని సెట్స్ పైకి తీస

    ‘ఉరి..ది సర్జికల్ స్ట్రెక్’ నటుడు నవ్ తేజ్ కన్నుమూత 

    April 9, 2019 / 09:32 AM IST

    ముంబై:  బాలీవుడ్ నటుడు నవ్‌తేజ్ హుందాల్ కన్నుమూశారు. సోమవారం (ఏప్రిల్ 8) సాయంత్రం ముంబైలోని నివాసంలో నవ్‌తేజ్ హుందాల్ మృతి చెందారు. విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘యురి..ది సర్జికల్ స్ట్రెక్’ చిత్రంలో నవ్‌తేజ్ హుందాల్ హోంమంత్రి పాత్రల

10TV Telugu News