Home » Mumbai
ఐపీఎల్ 2019 సీజన్ మొదలైంది. ఐపీఎల్ 8 ఫ్రాంచైజీ జట్లు టైటిల్ కోసం పోటీపడుతున్నాయి. ఐపీఎల్ ముగిసిన వెంటనే 2019 ఐసీసీ ప్రపంచ కప్ టోర్నమెంట్ ఆరంభం కానుంది
ముంబై : బంగారం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. అధికారులు ఎంత నిఘా పెడుతున్నా.. ఏదో విధంగా స్మగ్లింగ్ చేస్తున్నారు.
అర్థరాత్రి..అర్జెంట్ గా బాత్రూమ్ వచ్చింది. పరిగెత్తుకుంటు వెళ్లి చూస్తే అక్కడ పెద్ద కొండచిలువ కనిపిస్తే ఎలా ఉంటుంది? పై ప్రాణం పైనే పోతోంది కదూ.
ముంబై : రానున్న ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సుశిల్ కుమార్ షిండే తెలిపారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నేతలు ఇప్పటికే పలు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి పాలనలో పాలుపంచుకున్నారు. కాగా ఎవ్వర�
కాంగ్రెస్ లో చేరిన ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ఊర్మిళ మటోండ్కర్ కు లోక్ సభ టిక్కెట్ కన్ఫార్మ్ అయింది.
రంగీలా హీరోయిన్ ఊర్మిలా బుధవారం(మార్చి-27,2019) కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ప్రముఖ డైరక్టర్ రామ్గోపాల్ వర్మ స్పందించారు.హే ఊర్మిళ.. నీ కొత్త ప్రయాణం గురించి తెలుసుకుని ఎంతో థ్రిల్ అయ్యా. ఎంతో అందమైన మహిళవైన నువ్వు అందమైన రాజకీయ నాయకురాలివి కా�
పీఎన్ బీ రూ.13వేల కోట్ల స్కామ్ ప్రధాన నిందితుడు నీరవ్ మోడీకి చెందిన ప్రభుత్వం సీజ్ చేసిన ఖరీదైన పెయింటింగ్ లను అధికారులు మంగళవారం(మార్చి-26,2019) అధికారులు వేలంపాట వేయనున్నారు. ముంబైలో ఇవాళ నీరవ్ కి చెందిన 68 పెయింటింగ్ లను బహిరంగ వేలంపాటలో పెట�
ముంబై: అదృష్టం అందలం ఎక్కిస్తానంటే..బుద్ధి బురుదలోకి లాగిందనే సామెత ఊరికనే పోలేదు. సమాజంలోని పోకడలను బట్టే సామెతలు పుడతాయి. సరిగ్గా ఈ సామెతకు తగిన వ్యక్తి గురించి వింటే మాత్రం..ఓరీ వీడి అసాథ్యం కూలా..అనుకోక మానరు. కాలం కలిసి వచ్చి..కోట్లు వ�
తాను కూడా అందరిలాంటి అమ్మాయినేనని,తాను చిన్నతనంలో కొన్ని చిలిపి పనులు చేశానని రాధికా ఆప్టే అన్నారు.
ముంబై: కసబ్ అంటే మనకు గుర్తుకొచ్చే పేరు పాకిస్థాన్ ఉగ్రవాది అని. ముంబైలో ఉగ్రదాడులకు పాల్పడి ఎంతోమంది ప్రాణాలను బలిగొన్న పాకిస్థాన్ కరడు కట్టిన ఉగ్రవాది కసబ్. ఆపేరుతో ముంబైలో ఉండే వంతెన ఘోర ప్రమాదానికి గురైంది. పాక్ ఉగ్రవాదిపేరు ఆ బ్రిడ్�