Home » Mumbai
రాబోయే ఎన్నికల్లో ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని గురువారం(మార్చి-14,2019)తన పుట్టినరోజు సందర్భంగా బాలీవుడ్ నటుడు అమిర్ ఖాన్ తన అభిమానులకు స్పెషల్ మెసేజ్ ఇచ్చారు. ప్రతి ఏడాదిలానే ముంబైలోని బ్రాందాలోని తన నివాసంలో భార్య కిరణ్ రావ్, �
ముంబైలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. 30మంది గాయపడ్డారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం(మార్చి 14) సాయంత్రం ఈ ప్రమాదం చోటు చేసుక
ముంబై : హెయిర్ లాస్ అనేది ఇప్పుడు పెద్ద సమస్యగా మారిపోయింది. ముఖ్యంగా పురుషుల్లో హెయిల్ లాస్ తో వచ్చే బట్టతలతో వారిలో ఆత్మనూన్యత భావాలకు గురవుతున్నారు. దీంతో ప్రత్యామ్నాయ మార్గలవైపు మళ్లుతున్నారు. ఎలాగైన తలపై వెంట్రుకలు వచ్చేలా చేసుకునేంద
ఎవరైనా అభిమానులు తనకు సోషల్ మీడియా ద్వారా ప్రపోజ్ చేయాలని చూస్తే చంపేస్తానని బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా హెచ్చరించారు.
టైటిల్ చూసి కన్ఫ్యూజ్ కావొద్దు.. ఒకటికి రెండుసార్లు చదివితేకానీ ఓ క్లారిటీ రాలేం. ముంబైలో జరిగిన ఈ హత్య సంచలనంగా మారింది. ఓ కుటుంబంలో జరిగిన గొడవలతో జరిగిన ఈ హత్య ముంబై పోలీసులకే ముచ్చెమటలు పట్టించింది. ఇంటి గుట్టును ఈశ్వరుడు కూడా కనిపెట్�
వీడియోకాన్ అక్రమ రుణాల కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్ ఇంట్లో శుక్రవారం (మార్చి-1,2019) ఉదయం నుంచి ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్ కు చెందిన న్యూపర్ రిన్యూవబుల్స్ ఆఫీస్ లో ముంబై, ఔరంగాబాద్ లోని వీడియ�
ముంబై : పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా.. భారత్ పాక్ స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్స్ తో పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. ఈ ప్రభావం షేర్ మార్కెట్ పై పడింది. మంగళవారం (ఫిబ్రవరి 26) తెల్లవారుఝూమున జరిగిన సర్జికల్ ఎటాక్స్ తో ఉదయం ను�
ముంబై : అనుకున్నదొక్కటి..జరిగిందొకటి అన్నట్లు ఉంటాయి కొన్ని సందర్భాలు. ఇటువంటివి ఒకోసారి ప్రాణమీదికి తెచ్చిపెడతాయి. ఈ క్రమంలో దోమల్ని చంపేందుకు చేసిన పనితో ఇల్లే కాలిపోయింది. ఈ ఘటనలో ఓ నటి తృటిలో ప్రమాదం నుంచి బైటపడింది. హిందీ సీరియల్స్ లో మ�
ముంబై : బాలీవుడ్ ప్రముఖ నిర్మాత..రాజశ్రీ ప్రొడక్షన్స్ అధినేత ..రాజ్ కుమార్ బర్జాత్యా కన్నుమూసారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబాయిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూసారు. ఈ విషయాన్ని ముంబై సినీ వర్గాలు తెలిపాయి. రా
మళ్లీ పెట్రో మంట మండుతోంది. ఎండాకాలం టెంపరేచర్లతో పోటీ పడి ధరలు పెరుగుతున్నాయి. ఫిబ్రవరి 21వ తేదీ గురువారం ఒక్క రోజే లీటర్ పెట్రోల్ పై 15, డీజిల్ పై 16 పైసలు పెరగటం విశేషం. కొన్నాళ్లుగా తగ్గుతూ వస్తున్న ధరలు.. మళ్లీ ఒక్కసారిగా భయపెడుతున్నాయి. అన్న�