Home » muncipal elections
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. దర్శి మినహా మిగతా అన్ని మున్సిపాలిటీల్లో వైసీపీ విజయం సాధించింది. ఇక ఇదే అంశంపై పర్యటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు, రేపు తన సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఉత్కంఠకు నేటితో తెరపడనుంది. ఏపీలో మార్చి 10వ తేదీన జరిగిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్కు సర్వం సిద్ధం అవగా.. ఆదివారం(14 మార్చి 2021) సాయంత్రం వరకు అన్ని ప్రాంతాల్లో ఫలితాలు వెల్లడించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి �
ఏపీలో మరో 48 గంటల్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో ఏపీలో జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయి.
Class struggle in TDP in Vijayawada : మున్సిపల్ ఎన్నికల ముందు విజయవాడలో టీడీపీకి వర్గపోరు తలనొప్పిగా మారింది. మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న వేళ టీడీపీలో వర్గ పోరు మరింత ముదురుతోంది. ముఖ్యంగా విజయవాడ పశ్చిమలో 39వ డివిజన్ అభ్యర్థిపై వివాదం నడుస్తోంది. బుద�
టీఆర్ఎస్ నేతలకు సీఎం కేసీఆర్.. ఏ, బీ ఫారాలు అందజేశారు. రెబల్స్ ను బుజ్జగించాలని నేతలకు సూచించారు. మాట వినకుంటే కఠినంగా ఉంటామని తెలిపారు.
టీఆర్ఎస్ సమావేశానికి ఆలస్యంగా వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. సమయపాలన కచ్చితంగా పాటించాలని సూచించినట్లు సమాచారం.
సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశం ప్రారంభం అయింది. బీ-ఫారాల జారీకి సంబంధించి విధి విధానాలను వివరించనున్నారు.