అధ్యక్ష పీఠాన్ని సొంతం చేసుకున్న తర్వాత షెల్లీ ఒబెరాయ్ ఆధ్వర్యంలో తిరిగి సమావేశం జరిగింది. స్టాండింగ్ కమిటీ ఎన్నిక నిర్వహించేందుకు ఒబెరాయ్ ప్రయత్నించారు. అయితే, స్టాండింగ్ కమిటీ ఎన్నిక రసాభాసగా మారింది. బీజేపీ, ఆప్ నేతలు ఒకరిపై ఒకరు దాడుల�
నెల రోజుల వ్యవధిలో ఢిల్లీ మున్సిపల్ ఎన్నిక వాయిదా పడటం ఇది మూడోసారి. నామినేటెడ్ సభ్యుల విషయంలో ఆప్, బీజేపీ మధ్య తలెత్తిన వివాదం కారణంగా మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదాపడుతూ వస్తోంది. ఉదయం 11.30 గంటలకు డిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం ప్
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్పై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జెండా ఎగిరింది. మొత్తం 250 వార్డుల్లో 134 స్థానాల్లో గెలుపొంది మేయర్ సీటు దక్కించుకుంది. బీజేపీ 104 స్థానాలకు పరిమితం అయింది.
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించబోతున్నట్లు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. గత 15 ఏళ్లుగా ఇక్కడ అధికారంలో ఉన్న బీజేపీ ఈసారి ప్రతిపక్షానికే పరిమితమయ్యే అవకాశం ఉంది.
దేశ రాజధాని ఢిల్లీ పరిధిలో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి. మొత్తం 250 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్, బీజేపీ ప్రధానంగా పోటీ పడుతున్నాయి.