Home » Municipal staff
కరోనాతో పోరాడుతూ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన ఓ వ్యక్తి ATM కార్టు చోరీ చేసి లక్ష రూపాయలకు పైగా మాయం చేసిన ఘటన బీహార్లోని ససారాం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. మున్సిపల్ ఉద్యోగులు..శ్మశానవాటిక నిర్వాహకుడు కలిసి మృతుడి ఏటీఎం కార్డు చోర�
హార్ రాష్ట్రంలో అమానవీయ ఘటన వెలుగుచూసింది. కరోనాతో చనిపోయిన ఓ వ్యక్తి చనిపోయాడు. అతడి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఎవరూ రాకపోవడంతో మున్సిపాలిటీ చెత్త రిక్షాలో స్మశానవాటికకు తరలించారు.
నెల్లూరు జిల్లా కావలిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. కరోనా మృతదేహాలను చెత్త ట్రాక్టర్ లో తరలించడం స్థానికంగా కలకలం రేపుతోంది. కావలి ఏరియా ఆస్పత్రి నుంచి కరోనా మృతదేహాలను మున్సిపల్ సిబ్బంది చెత్త ట్రాక్టర్ లో తరలించారు. ప్రభుత్వ సూచనలు ఏమాత్ర