Munugode Assembly by-election

    CEC Notices To Rajagopal Reddy : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఈసీ నోటీసులు జారీ

    October 31, 2022 / 07:09 AM IST

    మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేంద్ర ఎన్నిక‌ల సంఘం (సీఈసీ) నోటీసులు జారీ చేసింది. నవంబర్ 3వ తేదీన మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ సంద‌ర్భంగా ఓట‌ర్ల‌కు న‌గ‌దు పంపిణీ చేసేందుకు కోమ‌టిరెడ్డి ప‌�

10TV Telugu News