-
Home » Munugode ByPoll
Munugode ByPoll
Addanki Dayakar : రూ.25కోట్ల లొల్లి.. ఈటల ఆ ఆరోపణలు చేయడానికి కారణమిదే-అద్దంకి దయాకర్
Addanki Dayakar : అసెంబ్లీలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు.. నిన్ను పొగిడినప్పుడే నువ్వు ఏ పార్టీ తొత్తుగా ఉన్నావో అర్థమైంది. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే మూల్యం చెల్లించాల్సి వస్తుంది.
Tammineni Veerabhadram : వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ పొత్తు-తమ్మినేని వీరభద్రం హాట్ కామెంట్స్
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ పొత్తు పెట్టుకుంటాయన్నారు తమ్మినేని వీరభద్రం. పాలేరు సీటు సీపీఎంకే దక్కుతుందన్నారు. 2023లో పాలేరులో ఎర్రజెండా ఎగురుతుందన్నారు.
Munugode ByElection Results: మునుగోడు ఉపపోరులో తప్పిన టీఆర్ఎస్ అంచనా.. మెజార్టీ తగ్గడానికి ప్రధాన కారణం వారేనా?
ఉపపోరులో కారును పోలిన గుర్తులు తమ అభ్యర్థి మెజార్టీకి గండికొట్టాయని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఫలితాల అనంతరం మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ప్రస్తావించారు.
Munugode ByElection Results: మునుగోడు ఉపపోరులో పుంజుకున్న బీఎస్పీ.. డీలాపడ్డ కేఏ పాల్, నోటాకు ఎన్ని ఓట్లంటే?
మునుగోడు ఉప ఎన్నికల్లో నేనే గెలుస్తానంటూ మొదటి నుంచి హల్ చల్ చేసిన ప్రశాంతి పార్టీ అధ్యక్షుడు, స్వతంత్ర అభ్యర్థి ఆనంద్ కిలారి (కేఏ) పాల్ కు వెయ్యి ఓట్లుకూడా రాలేదు. ఎన్నికల సంఘం పాల్కు ఉంగరం గుర్తును కేటాయించింది. ఈ గుర్తుపై కేవలం 805 ఓట్లు మా�
Munugode Bypoll Results: మరోసారి నిజమైన ఎగ్జిట్ పోల్స్.. ఏ సంస్థ ఏం చెప్పిందంటే..?
"ఎగ్జిట్ పోల్స్".. ఎన్నికల ఫలితాలు అధికారికంగా వెలువడకముందే విజయం ఎవరిదో.. ఏ పార్టీ రెండో స్థానంలో నిలుస్తుందో చెప్పేస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఒక్కోసారి తప్పుగా రావచ్చేమో గానీ, అలా జరగడం చాలా అరుదుగా మారిపోయింది. ప్రజల మనసులో ఏముందో,
Munugode Bypoll Results: గెలుపు దిశగా టీఆర్ఎస్… పార్టీ కార్యకర్తల సంబరాలు షురూ
తెలంగాణలో తదుపరి అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్ గా భావిస్తున్న మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ తుది దశకు చేరుకుంది. టీఆర్ఎస్ గెలుపు దిశగా వెళ్తుంది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఆ పార్టీ కార్యాలయాల వద్ద నేతలు, కార్యకర్తలు సంబరాలు షురూ చేశారు. మిఠాయి�
Munugode Bypoll: చౌటుప్పల్లో మేము అనుకున్నంత మెజార్టీ రాలేదు: రాజగోపాల్ రెడ్డి
చౌటుప్పల్లో మేము అనుకున్నంత మెజార్టీ రాలేదు: రాజగోపాల్ రెడ్డి
Munugode Bypoll: ఎక్కడా ఎలాంటి పొరపాట్లూ జరగలేదు: ఫలితాల వెల్లడిలో జాప్యంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి
మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు వేళ ఫలితాల వెల్లడిలో జాప్యం జరుగుతోందని టీఆర్ఎస్, బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో దీనిపై తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ స్పందించారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లూ జరగలేదని స్పష్టం చేశ�
Munugode Bypoll: ఓట్ల లెక్కింపులో జాప్యంపై టీఆర్ఎస్ ఆగ్రహం.. ప్రతి రౌండు ఫలితాలు వెంటనే తెలపాలన్న జగదీశ్ రెడ్డి
రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో ఆలస్యం జరుగుతోందని జగదీశ్ రెడ్డి చెప్పారు. అంతేగాక, మీడియాకు ముందే లీకులు ఇస్తున్నారని టీఆర్ఎస్ ఆరోపించింది. ఫలితాల వెల్లడిలో ఆలస్యం ఎందుకు జరుగుతోందని నిలదీసింది. కాగా, ఎప్పటికప్పుడు ఫలితాలు ఎందుకు వెల్లడి�
Munugode Bypoll: ఫలితాల వెల్లడిలో జాప్యంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ కు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఫోన్ చేసి మాట్లాడారు. రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో ఆలస్యం ఎందుకు జరుగుతోందని నిలదీశారు. ఎప్పటికప్పుడు ఫలితాలు ఎందుకు వెల్లడించడం లేదని సీఈవోను ప్రశ్నించారు. కేంద