Home » Munugode Bypoll Result
మునుగోడు ఉప ఎన్నికల్లో నేనే గెలుస్తానంటూ మొదటి నుంచి హల్ చల్ చేసిన ప్రశాంతి పార్టీ అధ్యక్షుడు, స్వతంత్ర అభ్యర్థి ఆనంద్ కిలారి (కేఏ) పాల్ కు వెయ్యి ఓట్లుకూడా రాలేదు. ఎన్నికల సంఘం పాల్కు ఉంగరం గుర్తును కేటాయించింది. ఈ గుర్తుపై కేవలం 805 ఓట్లు మా�
మునుగోడులో ఓటర్లను, ఎంపీటీసీలను కొని ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ అపహాస్యం చేయలేదా అని షర్మిల నిలదీశారు. ఒక్కో గ్రామాన్ని ఒక్కో ఎమ్మెల్యేకి అప్పజెప్పి ఓటర్లను ప్రలోభపెట్టారని ఆరోపించారు.