తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఏడాదే ముందస్తు ఎన్నికలకు వెళతారని, అందుకోసం అన్ని ఏర్పాట్లూ చేసుకుంటారని అందరూ భావించారు. కానీ, ఇంతవరకూ కేసీఆర్ ఆ నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఇంతలో కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కీలక నేత కోమటిరెడ్డి రాజగ
"ఎగ్జిట్ పోల్స్".. ఎన్నికల ఫలితాలు అధికారికంగా వెలువడకముందే విజయం ఎవరిదో.. ఏ పార్టీ రెండో స్థానంలో నిలుస్తుందో చెప్పేస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఒక్కోసారి తప్పుగా రావచ్చేమో గానీ, అలా జరగడం చాలా అరుదుగా మారిపోయింది. ప్రజల మనసులో ఏముందో,
తెలంగాణలో తదుపరి అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్ గా భావిస్తున్న మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ తుది దశకు చేరుకుంది. టీఆర్ఎస్ గెలుపు దిశగా వెళ్తుంది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఆ పార్టీ కార్యాలయాల వద్ద నేతలు, కార్యకర్తలు సంబరాలు షురూ చేశారు. మిఠాయి
తెలంగాణ సీఈవోపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఫైర్
మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలపై కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.