Home » Munugodu By Poll
తులం బంగారం, రూ.10వేలు ఇస్తేనే ఓటు వేస్తామంటున్నారు మునుగోడు మహిళలు. బహుమతుల కోసం మధ్యవర్తుల ఇళ్లకెళ్లి మరీ డిమాండ్ చేసిన దక్కించుకుంటున్నారు. మునుగోడులో మద్యం, నగదు, ఇతర కానుకల తీసుకోవటానికి కొంతమంది ఓటర్లు ఏమాత్రం వెనుకాడటంలేదు. అవకాశాన్న
10 నిముషాలు కరెంటు పోగానే ట్విట్టర్లో ట్వీట్లు చేస్తారు.
సీబీఐ అంటే కేసీఆర్కు భయం పట్టుకుంది. తప్పు చేయకుంటే ఎందుకంత భయం, తప్పు చేయకుంటే విచారణను ఎందుకు అడ్డుకుంటున్నారు? అని సంజయ్ ప్రశ్నించారు. లిక్కర్ కేసు రాగానే జీవో 51 ఇచ్చారంటూ ఆరోపించారు.
ప్రచారపర్వానికి మరో వారం రోజులే సమయం ఉండటంతో అన్ని పార్టీల అభ్యర్థులు, నేతలు గ్రామాలను చుట్టేస్తున్నారు. ఆయా పార్టీల ఇన్ చార్జిలు మునుగోడులోనే మకాంవేసి ప్రచారపర్వాన్ని హోరెత్తిస్తున్నారు. మరోవైపు ప్రలోబాల పర్వానికి తెరలేచింది. ఇప్పటికే
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా తెలంగాణ రాజకీయాలు పీక్స్ కు చేరుకున్నాయి. పార్టీల నుంచి నేతల జంపింగ్ లు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ మునుగోడు తో కమలానికి షాకులు మీద షాకులు ఇస్తోంది టీఆర్ఎస్. గులాబీ పార్టీలోకి లోకి క్యూ కడుతున్నా బీజేపీ నేతలు. దీం�
మునుగోడు ఉప ఎన్నికకు రేపు నోటిఫికేషన్ వెలువడనుంది. ప్రధాన పార్టీలు నేటి నుండి మునుగోడు కదనరంగంలోకి దూకనున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు ఇంచార్జ్ లను నియమించాయి. టిఆర్ఎస్ ఒక్కో ఎంపీటీసీ పరిధి ఒక్కో కీలక నేతకు బాధ్యత అప్పగించింది. మొత్తం 86 మంద�
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోవటం ఖాయం అంటూ నటి..దర్శకురాలు..సినీ హీరో రాజశేఖర్ భార్య..బీజేపీ నేత అయిన జీవితా రాజశేఖర్ అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో తనకు సంబంధం లేదని కవిత నిరూపించుకోవాలి అని అన్నారు.
తెలంగాణ రాజకీయం అంతా మునుగోడు చుట్టే తిరుగుతోంది. మునుగోడులో గెలుపు కోసం టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల నేతలు ఎవరి బిజీల్లో వారున్నారు. పోటా పోటీగా సభలు నిర్వహించేందుకు ప్లాన్ వేస్తున్నారు. దీంట్లో భాగంగా టీఆర్ఎస్ రేపు మునుగోడులో భార�
అభ్యర్థి ఎవరన్నది చర్చ అనవసరం
మునుగోడు అభ్యర్థి ఎన్నికపై టీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. మునుగోడు అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇద్దామనే యోచనలో ఉన్న అధిష్టానికి మునుగోడో టీఆర్ఎస్ అసమ్మతి నేతల సీకెట్ మీటింగ్ తో గులాబీ బాస్ అలర్ట్ అయ్యారు. మునుగోడు అభ్యర్థి �