Home » murali manohar joshi
జేఎన్యూ వైస్ ఛాన్స్లర్ను తొలగించాల్సిందేనంటున్నరు బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి. కొన్ని రోజులుగా విద్యార్థులు చేస్తున్న ఆందోళనలను పరిష్కరించేందుకు ప్రయత్నించాలని సూచించారు. 2020, జనవరి 09వ తేదీ గురువారం ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశ
బీజేపీ వ్యవస్థాపక సభ్యులు ఎల్ కే అద్వానీ,మురళీ మనోహర్ జోషిలను వేర్వేరుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కలిశారు.ఈ ఎన్నికల సమరంలో వారిని చెప్పా చేయకుండా, అమర్యాదకరంగా పార్టీకి, పోటీకి దూరం చేశారని విపక్షాలు ఆరోపణలు చేస్తోన్నసమయంలో ఆ అగ్ర�
ఎన్నికల్లో తనను దూరంగా ఉండాలని బీజేపీ తనను కోరిందని ఆ పార్టీ కురువృద్ధుడు,బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరైన మురళీ మనోహర్ జోషి(85) సంచలన వ్యాఖ్యలు చేశారు.ఓటర్లను ఉద్దేశిస్తూ ఆయన ఓ లేఖను రాశారు.ఆ లేఖలో….ప్రియమైన కాన్పూర్ ఓటర్లకు…రానున్న ఎన్నిక�