-
Home » murder mystery
murder mystery
శ్రీసత్యసాయి జిల్లాలో దృశ్యం సినిమా తరహా ఘటన.. రెండేళ్ల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
అది జరిగిన రెండేళ్లకు నల్లచెరువు పోలీసులు మిస్టరీని ఛేదించారు. అమర్నాథ్ను హత్య చేసిన దుండగుల వివరాలు కనుగొన్నారు.
మియాపూర్ బాలిక అనుమానాస్పద మృతి కేసులో సంచలన ట్విస్ట్.. తండ్రే హంతకుడు..!
పొదల్లోకి బాలికను తీసుకెళ్లి జుట్టు పట్టుకుని నేలకేసి కొట్టి హత్య చేశాడు.
Shradha Murder Case: ఢిల్లీలో దారుణం.. యువతిని 35ముక్కలుగా నరికి నగరంలో పడేసిన మానవ మృగం
ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి పెళ్లిచేసుకోమన్నందుకు యువతిని అతి దారుణంగా హత్య చేశాడు. శరీరాన్ని 35ముక్కలుగా నరికి 18 రోజులు పాటు ఇంటిలోని ఫ్రిజ్ లో ఉంచాడు. ప్రతీ రోజూ అర్థరాత్రి 2గంటల సమయంలో ఢిల్లీలోని మెహ్రోలీ అడవిలో ఆ ముక్కలను పడ�
Murder Mystery : వీడిన గోపి మర్డర్ మిస్టరీ.. కులాంతర ప్రేమే కారణం.. గొంతుకోసి హత్య
ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్న ఈ రోజుల్లోనూ ఇంకా కులాలు, మతాలను పట్టుకుని వేలాడుతున్నారు కొందరు వ్యక్తులు. కులం, మతం పేరుతో ఉన్మాదుల్లా వ్యవహరిస్తున్నారు. సాటి మనిషి ప్రాణం తీసి హంత
Queen Ketevan Murder Mystery : 400 ఏళ్ల క్రితం జార్జియా రాణి కేతేవాన్ హత్య..మిస్టరీని ఛేధించిన భారత పరిశోధకులు
400 సంవత్సరాల క్రితం జరిగిన జార్జియా రాణి హత్య మిస్టరీని భారత శాస్త్రవేత్తలు ఛేధించారు. జార్జియా రాణి కేతేవాన్ గొంతు కోసం హత్య చేయబడింది అని నిర్ధారించారు. ఎక్కడో పర్షియాలో జరిగిన జార్జియా రాణి హత్యను భారత్ లో లభించిన రాణి అవశేషాల అధారంగా భా�
రాణి మర్డర్ మిస్టరీ : తుకారాంగేట్ లో అదృశ్యం.. హుస్సేన్ సాగర్ లో లభ్యం
ఎన్నో అనుమానాలు.. మరెన్నో సందేహాలు.. ఇంతకీ ఎవరా దోషులు? ఎవరు అసలు నిర్దోషులు? హైదరాబాద్ తుకారాంగేట్ పీఎస్ పరిధిలో యువతి అనుమానాస్పద మృతి కేసులో పోలీసుల ముందున్న సవాళ్లు ఇవి. దోషులను పట్టుకునేందుకు విచారణ బృందాన్ని రంగంలోకి దింపినా కేసు మిస్�
ఆ ఆశతోనే చంపేశారు : సంచలనం రేపిన అనంత ట్రిపుల్ మర్డర్ కేసులో వీడిన మిస్టరీ
అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన ట్రిపుల్ మర్డర్ కేసులో పోలీసులు మిస్టరీని చేధించారు. ముగ్గురి హత్యకు కారణం ఏంటో తెలుసుకున్నారు. గుప్త నిధుల కోసమే ముగ్గురిని