Home » murder
విశాఖలో వ్యక్తి మృతదేహం కలకలం రేపుతోంది. నడిరోడ్డుపై ఓ వ్యక్తి మంటల్లో కాలిబూడిదయ్యాడు. ఆత్మహత్య చేసుకున్నాడా? లేక హత్య చేశారా? విశాఖలో చోటు చేసుకున్న ఈ ఘటనతో నగరవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పెట్రోల్ అంటుకుని మంటల్లో కాలిబూడద: గాజువా�
పర పురుషుడితో వివాహేతర సంబంధం పెట్టుకోవటం నేరంగా భావించారు ఆ ఊరి ప్రజలు. ప్రియుడితో కల్సి భర్తను హత్య చేసిన భార్యను, ఆమెకు సహకరించిన మరో ఇద్దరికి ఊరివేసి శిక్షించారు. జార్ఖండ్ లో ఈ దారుణం జరిగింది. జార్ఖండ్ లోని గుమ్లా జిల్లా డెంగార్దిహ్ గ్�
మొబైల్ ఫోన్ చార్జర్ వైరు మెడకు చుట్టి భర్తను హత్య చేసిన మహిళా న్యాయవాది అనిందితా పాల్ కు పశ్చిమబెంగాల్లోని 24 పరగణాల జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు, యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2018, నవంబర్ 25న లాయర్ రజత్ డే తనఅపార్ట్ మెంట్ లో అనుమానాస్పద స�
భార్యా భర్తల మధ్య ఉండాల్సిన సంబంధాలు రాను రాను ఆర్ధిక సంబంధాలుగా మారిపోతున్నాయి. జీవితాంతం తోడుగా ఉండాల్సిన వాళ్లు ఏవో కారణాలతో వారిని తుదముట్టిస్తున్నారు. వైవాహిక బంధానికే మచ్చ తెస్తున్నారు. హైకోర్టు లాయర్లుగా ప్రాక్టీస్ చేస్తున్న భార్
ప్రియుడిని హత్య చేసిన కేసులో ఉత్తర ఢిల్లీ పోలీసులు ప్రియురాలితో సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఉత్తర ఢిల్లీలోని వజీరాబాద్ లో సెప్టెంబర్11వ తేదీ, శుక్రవారం ఒక మృతదేహం పడి ఉందని స్ధానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్ధలానికి చేరుకున్న ప
అతను హైదరాబాదులో కారు డ్రైవర్ గా పని చేస్తున్నాడు.తన సామాజిక వర్గానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైన తర్వాత భార్య చెల్లెలితో ప్రేమాయణం సాగించాడు. ఇది నచ్చని అత్తారింటివారు పధ్దతి మార్చుకోమని హెచ్చరించారు. అయినా ఖ�
గ్రామ సర్పంచ్ ఎన్నికల కోసం మున్సిపాల్టీ ఉద్యోగి అయిన రెండో భార్యకు విడాకులిచ్చాడు ఒక ప్రబుధ్ధుడు.. ఆమె మరోక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ పెళ్ళి ఫోటోలు చూసి, ఆమె భర్తను హత్య చేయబోయాడు. భూమ్మీద నూకలు ఉండి ఆమె భర్త బతికిపోయాడు. వరంగల్
తమిళనాడులోని కళ్శకురిచ్చి జిల్లాలో దారుణం జరిగింది. ఇడ్లీ బాగోలేదని చెప్పిన బాలిక… ఓ మహిళ కొట్టిన దెబ్బలకు తనువు చాలించింది. కళ్ళకురుచ్చి జిల్లా త్యాగదుర్గం సమీపంలోని మెల్ విళి గ్రామానికి చెందిన రోసారియో, జయవాణి దంపతులకు రెన్సీమేరీ (5) �
వివాహేతర సంబంధాలు కుటుంబాలను విఛ్చిన్నం చేస్తున్నఘటనలు చూస్తున్నప్పటికీ ప్రజలు వాటిపట్ల ఆకర్షితులటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా తరుచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా మహిళల్లో ఈ తరహా ప్రవృత్తి ఎక్కువవుతో�
గుజరాత్ లోని అహ్మాదాబాద్ పోలీసులు ఇటీవల ఒక మహిళను ఆమె ప్రియుడ్ని అరెస్ట్ చేశారు. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసేందుకు రూ.5లక్షలకు ఒప్పందం కుదుర్చుకుంది ఆ మహిళ. అహమదాబాద్ లోని మనేక్ బాగ్ ప్రాంతంలో నివసించే ప్రమోద్ పటేల్ (43) కింజల్ పటేల్(25) అనే