Home » murder
రామ్ గోపాల్ వర్మ ‘మర్డర్’ సినిమా విడుదలను ఆపివెయ్యాలంటూ వచ్చిన వాదనలను పరిశీలించిన నల్గొండ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు సినిమా విడుదలను ఆపాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో.. ‘మర్డర్’ సినిమాపై తెలంగాణ హైకోర్టులో మంగళవారం విచారణ
Court orders for RGV’s Murder Movie: మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘మర్డర్’ సినిమా విడుదల ఆపాలంటూ నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆదేశించింది. ‘మర్డర్’ సినిమా విడుదలను ఆపివెయ్యాలంటూ వచ్చి�
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో సీబీఐ బృందం వేగంగా దర్యాప్తు చేస్తోంది. ఇదిలా ఉంటే సుశాంత్ది ఆత్మహత్య కారణంగా మరణం కాదంటూ సుశాంత్ సన్నిహితుడు, జిమ్ పార్ట్నర్ సునీల్ శుక్లా ఆరోపణలు చేశారు. డాక్టర్ అయినటువంటి రియా చక్రవర్తి తండ్రి, త�
మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో ఇద్దరు చదువుకుంటున్న పిల్లలను, భర్తను చంపి తానూ ఆత్మహత్య చేసుకుంది డా. సుష్మా రానె. భర్త ధీరజ్(42)ను ఇంజనీరింగ్ కాలేజిలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. పిల్లల్లో ఒకరికి ఐదేళ్లు కాగా, ఇంకొకరికి 11 సంవత్సరాలు. బెడ్ రూం�
ధనంమూలం మిదం జగత్ అనేది నానుడి. బతకటానికి డబ్బు కావాలి… కష్టపడి డబ్బు సంపాదించుకుంటే వచ్చే ఆనందం, తృప్తి వేరు. దాన్ని వక్రమార్గంలో సంపాదించాలనుకునే సరికే ఇబ్బందులు తలెత్తి కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు జనాలు. అప్పుగా తనకు డబ్బులివ్వలేద
గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. డబ్బు కోసం ప్రియుడ్ని హతమార్చి, ఇంట్లనో పూడ్చి పెట్టి , మరోక ప్రియుడితో సహజీవనం చేస్తున్న మహిళ ఉదంతం వెలుగు చూసింది. మూడునెలలుగా వ్యక్తి ఆదృశ్యమైన కేసు విచారణలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. రేపల్లే మండల కే�
కూతురు కనిపించడం లేదని మిస్సింగ్ కేసు పెట్టిన తల్లికి షాక్ తగిలినట్లైంది. బాయ్ ఫ్రెండ్ ను కలవడానికి టెక్సాస్ నుంచి మెక్సికన్ బోర్డర్ సిటీలోని మాటమారోస్ కు వెళ్లిన లిజబెత్ ఫ్లోర్స్(23) అనే యువతి విగత జీవిగా కనిపించింది. ఆ డెడ్ బాడీని చూస్తుంట�
విజయవాడ భారతీనగర్లోని కెనరా బ్యాంక్ ఎదుట దారుణం జరిగింది. చూస్తుండగానే ఓ కార్ మంటల్లో తగలబడి పోయింది. ఓ వ్యక్తి కారులో ఉన్న ముగ్గురిని హత్య చేసేందుకు ప్రయత్నించాడు. కారులో ఉన్న వారిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వారు బయటకు రాకుండా కార�
వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించిందని కట్టుకున్న భార్యను, కన్న కూతురిని దారుణంగా హత్య చేశాడు. యర్రగొండపాలెంలోని అంబేడ్కర్ నగర్లో విషాదఛాయలు అలముకున్నాయి. హత్యలు ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో జరగ్గా అర్ధరాత్రి దాటిన తరువాత పోలీసులకు సమా�
మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన కొడుకు వాటి కోసం డబ్బులు ఇవ్వలేదని తల్లిని కొట్టి, హత్య చేసిన ఉదంతం బీహార్లో జరిగింది. బీహార్ లోని కైమూరు జిల్లా చైనూర్ పోలీస స్టేషన్ పరిధిలోని ఫక్రాబాద్ లో నివసించే నయిూమ్(23) మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డాడు. అతను త�