murder

    జంగిల్ బాయ్ రాంబాబును అరెస్ట్ చేసిన పోలీసులు

    August 18, 2020 / 10:14 AM IST

    పలు నేరాలతో సంబంధం ఉన్న జంగిల్ బాయ్ రాంబాబును ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతని తలపై 25 వేల రూపాయల రివార్డు కూడా ఉంది. హత్యలు చేసి పోలీసుల నుంచి తప్పించుకోటానికి అడవుల్లోకి వెళ్లిపోతూండటంతో రాంబాబు జంగిల్ బాయ్ గా పోలీసు రికార్డుల్లో కెక్�

    చెరుకు తోటలోకి తీసుకెళ్లి.. 13ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్, హత్య

    August 16, 2020 / 04:35 PM IST

    ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్మీపూర్ కేరి జిల్లాలో దారుణం జరిగింది. 13 ఏళ్ల బాలికను గ్యాంగ్ రేప్ చేసి అతి కిరాతకంగా చంపేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై జాతీయ భద్రతా చట్�

    సుశాంత్‌ మరణంపై మరో డౌట్.. నమ్మకస్థుడైన శ్యామ్యూల్ మిస్సింగ్

    August 15, 2020 / 06:38 PM IST

    బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై ఇప్పటికీ రోజుకో అనుమానం వ్యక్తం అవుతోంది. వీటిపై రాజకీయ నేతలు సైతం స్పందిస్తున్నారు. తాజాగా బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సుశాంత్ మరణం తర్వాత ఆయన ఇంటి వద్ద రెండు అంబులెన్సులు ఎందుకు ఉన్నాయని ప్�

    అక్రమ సంబంధానికి అడ్డు చెప్పాడని తండ్రిని హత్య చేసిన కూతురు

    August 15, 2020 / 11:08 AM IST

    కన్నకూతురు అక్రమ సంబంధం పెట్టుకుంటే ఖండించాల్సింది పోయి కూతురు తో కలిసి భర్తను హత్య చేసిందో ఇల్లాలు. కూతురు కాపురాన్ని చక్క దిద్దుదామనుకున్నతండ్రి భార్య, కూతురు చేతిలో హతమయ్యాడు. తమిళనాడు విల్లుపురం సమీపంలోని వడవపాళ్యంకు చెందిన ధనశేఖర్(45

    అక్రమ సంబంధం….సెల్ ఫోన్ ఛార్జర్‌తో ఉరి

    August 12, 2020 / 02:40 PM IST

    సెల్ ఫోన్ చార్జర్ తో ఉరి వేసి హత్యచేశాడు ఓ వ్యక్తి. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో ఈ దారుణానికి ఒడి గట్టాడు. ఈ ఘటన విశాఖ జిల్లా పరవాడ మండలంలో జరిగింది. పరవాడ మండలం హస్తినాపురం గ్రామానికి చెందిన ధర్మరాజు అనే వ్యక్తి ఫార్మా కంపె

    కూతుర్ని పరువు హత్య చేశారని తండ్రి, కొడుకును జైళ్లో పెట్టారు.. ఏడాదిన్నర తర్వాత అదే మహిళ తిరిగొచ్చింది

    August 11, 2020 / 09:38 AM IST

    సంవత్సరన్నర కాలంపాటు కనిపించకుండాపోయిన మహిళ తండ్రి, సోదరుడు జైళ్లో ఉండగా తిరిగొచ్చింది. ఇది బాగానే ఉంది కదా అనుకోవడానికి లేదు. వాళ్లు జైలుకెళ్లింది ఆ మహిళ మర్డర్ కేసులోనే. అమ్రోహ పోలీసులు తండ్రి సురేశ్, సోదరుడు రూప్ కిషోర్, మరొక కుటుంబ సభ్య�

    అడిగిన డబ్బులు ఇవ్వలేదని, తండ్రిని చంపడానికి రూ.10 లక్షల సుపారీ ఇచ్చాడు

    August 10, 2020 / 05:23 PM IST

    కర్ణాటకలోని ఎమ్వీ నగర్‌లో 26ఏళ్ల కొడుకు తండ్రినే హతమార్చాడు. 52 సంవత్సరాల వయస్సున్న వ్యక్తి కొడుకుకు డబ్బులు ఇవ్వడానికి నిరాకరించాడు. దాంతో తండ్రినే చంపి గ్రామశివార్లలో మృతదేహాన్ని పడేశాడు. ఫైనాన్షియల్ హెల్ప్ చేయలేదని కొడుకే చంపాలని ప్లాన�

    నచ్చినోన్ని ప్రేమించడం తప్పా.. నా ప్రేమకు నా నాన్నే ముప్పా?..

    August 10, 2020 / 11:51 AM IST

    వివాదాస్పద ద‌ర్శ‌కుడు రామ్‌ గోపాల్ వ‌ర్మ మిర్యాల‌గూడలో జ‌రిగిన ప్ర‌ణ‌య్‌ ప‌రువు హ‌త్య‌.. ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల‌ను ఆధారంగా చేసుకుని ‘మ‌ర్డ‌ర్‌’ అనే సినిమాను రూపొందిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఆనంద్ చంద్ర ద‌ర్శ‌కత్వం వహిస్తుండగా.. నట్ట�

    స్నేహితుడి చెల్లెలితో అఫైర్.. కిడ్నాప్ అంటూ కొట్టి చంపేశాడు!

    August 9, 2020 / 07:24 PM IST

    స్నేహితుడి ఇంటికి వస్తూ.. అతడి చెల్లిలితో సంబంధం పెట్టుకున్నాడు.. చేస్తుంది తప్పు అన్నందుకు దారుణుంగా కొట్టి చంపేశాడో కిరాతకుడు. కిడ్నాప్ పేరుతో స్నేహితుడిని హత్య చేశాడు.. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ర్టంలోని ఘజియాబాద్‌లో జరిగింది. పోలీసుల క�

    ప్రియురాలి మోజులో భార్యను హత్య చేసిన భర్త

    August 8, 2020 / 10:16 PM IST

    వివాహేతర సంబంధాలతో కుటుంబాలు, జీవితాలు నాశనం అవుతున్నాయని తెలిసినా కొంత మంది వాటిపట్ల ఆకర్షితులవటం ఆందోళన కలిగిస్తోంది. ప్రియురాలి మోజులో పడి తాళికట్టిన భార్యను హత్య చేశాడో కసాయి భర్త. ఆత్మహత్యగా చిత్రీకరించి తప్పించుకోవాలనుకున్నాడు, కా

10TV Telugu News