murder

    ప్రాణ స్నేహితుడి భార్యనే లొంగదీసుకుని సంబంధం పెట్టుకున్నాడు, చివరికి ఏం జరిగిందంటే

    September 9, 2020 / 03:26 PM IST

    ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదు. చివరికి ప్రాణ స్నేహితులు కూడా మోసాలకు పాల్పడుతున్నారు. ఫ్రెండ్ అని నమ్మితే అడ్డంగా దగా చేస్తున్నారు. పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నారు. ప్రాణ స్నేహితుడు అని నమ్మిన కారణంగా ఓ వ్�

    మొదటి పెళ్లిని కప్పిపుచ్చటానికి ఆరేళ్ళ కూతుర్ని చంపిన కసాయి తల్లి

    September 8, 2020 / 03:09 PM IST

    మొదటి భర్తతో మనస్పర్ధలు రావటంతో విడాకులు తీసుకున్న మహిళ రెండో పెళ్లి చేసుకోవాలనుకుంది. రెండో పెళ్లి కోసం వచ్చిన సంబంధం వరుడికి తనకిది మొదటి పెళ్లని అబధ్ధం చెప్పింది. మొదటి భర్త ద్వారా పుట్టిన కుమార్తెను తల్లివద్ద దాచి రెండో భర్తతో కాపురం �

    ఏపీలో కిడ్నాపైన మహిళ……తెలంగాణలో శవమై తేలింది

    September 5, 2020 / 03:38 PM IST

    కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన పద్మ మృతదేహం హైదరాబాద్ నార్కెట్‌పల్లి వద్ద లభ్యమైంది. అత్యంత దారుణంగా పద్మను గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు. మచిలీపట్నం వాణి జనరల్ స్టోర్స్‌లో పనిచేస్తున్న పద్మ. ఎవరూ లేకపోవడ�

    తన సోదరితో స్నేహంగా ఉంటున్నాడని, గొంతుకోసి హత్య చేసిన అన్న

    September 5, 2020 / 10:11 AM IST

    తన సోదరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో  ఒక వ్యక్తిని గొంతుకోసి హత్య చేసిన ఘటన ఉత్తర ఢిల్లీలో జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. వారిద్దరూ ఒక నెయిల్ పాలిష్ పరిశ్రమలో పని చేస్తున్న సహోద్యో

    తమ్ముడితో పెళ్లి……అన్నతో అక్రమ సంబంధం

    September 3, 2020 / 04:35 PM IST

    అక్రమ సంబంధాల మోజులో కాపురాలు కూలగొట్టుకుంటున్న కుటుంబాలు సమాజంలో పెరిగిపోతున్నాయి. కట్టుకున్న వాడితో హాయిగా కాపురం చేసుకోక మరోకరిపై మోజుతో వివాహాన్ని విఛ్చినం చేసుకుంటున్నారు. సభ్యసమాజం తలదించుకునే ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. అన్న�

    తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించాడని మందలించినందుకు హత్యకు గురైన భర్త

    September 3, 2020 / 09:40 AM IST

    దేశ రాజధాని ఢిల్లీ లో దారుణం జరిగింది. తనభార్యతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నవ్యక్తిని….. అ్డడుకున్నందుకు భర్తను హత్య చేశాడో వ్యక్తి. ఢిల్లీలోని ఛత్తర్ పూర్ మెట్రో స్టేషన్ సమీపంలోని కాలనీలో సాగర్ కుటంబం నివాసం ఉంటోంది. సాగర్ ఇంటికి సమీపంలో ఉ�

    భర్తను చంపి పడక గదిలో పాతిపెట్టిన భార్య

    August 30, 2020 / 10:25 AM IST

    ఓ భార్య తన భర్తను చంపి శవాన్ని తన ఇంట్లోని బెడ్ రూమ్ లో పాటి పెట్టిన ఘటన త్రిపుర జిల్లాలో కలకలం రేపింది. దాలియా జిల్లా భక్తికుమ్ పురాలో నివాసం ఉండే 21 ఏళ్ల మహిళ భారతి తన భర్త సంజిత్ రియాంగ్(30) నుంచి హత మార్చింది. ఆ తర్వాత గుట్టు చప్పుడు కాకుండా శవ�

    నిండు గర్బిణి ప్రాణం తీసిన తాగుడు వ్యసనం

    August 27, 2020 / 10:00 AM IST

    వారికి ఆస్తులు లేవు….. అంతస్తులు లేవు…..వారిద్దరిదీ ప్రేమ వివాహాం..ఫుట్ పాత్ జీవితాలు…. అయినా ప్రేమించి పెళ్ల చేసుకున్నారు… మద్యం మహమ్మారి వారి జీవితాన్ని కాటేసింది. మద్యానికి బానిసైన భర్త తాగటానికి డబ్బులు ఇవ్వలేదని  భార్యను కిరాతకం�

    17 ఏళ్ళ బాలికపై అత్యాచారం, హత్య : యూపీలో దారుణం, 10 రోజుల్లో 2 సంఘటనలు

    August 26, 2020 / 02:16 PM IST

    ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో మైనర్ బాలికలు, మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. 10 రోజుల వ్యవధిలో ఇద్దరు మైనర్ బాలికలు హత్యాచారానికి గురికావటం ఆందోళన కలిగిస్తోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్దితి క

    నెల జీతంలో కోత పెట్టాడని యజమాని హత్య

    August 26, 2020 / 10:19 AM IST

    జీతం విషయంలో గొడవపడి యజమానిని హత్య చేశాడో ఉద్యోగి. ఉత్తర ప్రదేశ్లో ని షామ్లీకి చెందిన తస్లీమ్ (21) అనే యువకుడు ఢిల్లీ లో ఒక డైరీ ఫాం లో పని చేస్తున్నాడు.  గతంలో హోటల్ లో పనిచేసిన  తస్లీమ్   కరోనాలాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయాడు. దీంతో డైరీ ఫాం న�

10TV Telugu News