Home » murder
ఖరగ్పూర్లోని నింపురా రైల్వే కాలనీకి చెందిన ఎం.ఈశ్వరరావు (44) జులై 22న మృతి చెందాడు. కుటుంబ సభ్యులతో పాటు బంధువులంతా.. సహజ మరణం గుండెపోటుగా భావించారు. జరగాల్సిన కార్యక్రమాలు పూర్తి చేసుకుని కుటుంబ సభ్యులంతా తీవ్ర దుఖఃంలో మునిగిఉన్నారు. ఆ సమయంల
కూతురులా చూసుకోవాల్సిన కోడలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు ఓ మావగారు. విషయం తెలిసిన కొడుకు, మానుకోమని తండ్రిని హెచ్చరించాడు. మాట వినకపోవటంతో కన్నతండ్రని కూడా చూడకుండా కిరాతకంగా హత్య చేశాడు. తమిళనాడులోని ధర్మపురి జిల్లా కృష్ణాపురంలో ఈ �
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘పవర్స్టార్’ సినిమాతో రచ్చ రచ్చ చేస్తున్నాడు. ఎల్లుండి ఈ సినిమా ఆర్జీవీ వరల్డ్ థియేటర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈలోగా ‘మర్డర్’ సినిమా ట్రైలర్కి సంబంధించిన వివరాలు ప్రకటించాడు. మిర్యాలగూడక�
ముంబై పోలీసులు జులై 14న వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఒక ఇంటి నుంచి రెండు అస్ధి పంజరాలను స్వాధీనం చేసుకున్నారు. విచారించగా మతం మార్చుకోనందుకు ప్రియురాలిని, ఆమె కుమార్తెను ప్రియుడు దారుణంగా హత్య చేసి ఇంట్లో పూడ్చి పెట్టినట్లు తెలిసింది. ఆ ఇంటిలో స�
తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కారణంతో తోడల్లుడిని దారుణంగా నరికి చంపాడు ఒక వ్యక్తి. తమిళనాడులోని టూటికోరన్ జిల్లాలో నివసించే విఘ్నేశ్వరన్(28), ప్రేమ్ కుమార్(27) తోడల్లుళ్లు. ఇద్దరి భార్యలు అక్క చెల్లెళ్లు. ఆటోరిక్షా నడుపుకునే ప్ర
తల్లిదండ్రులను మర్డర్ చేశారనే కోపంతో అఫ్గన్ అమ్మాయి ఇద్దరు తాలిబాన్లను చంపేయడంతో పాటు పలువురిని గాయాలకు గురి చేసింది. ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారనే నెపంతో అమ్మాయి పేరెంట్స్ ను మర్డర్ చేశారు. ఘోర్ ప్రాంతంలో ఖమర్ గల్ ఇంటిని టెర్రరిస�
హైదరాబాద్ ఎల్బీ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. స్దానిక జనప్రియ కాలనీలోని ఫ్యామిలీ కేర్ సెంటర్ లో హేమలత (23) అనే మహిళ హత్యకు గురైంది. సహోద్యోగి వెంకటేశ్వరరావు ఆమెపై ఈ దారుణానికి ఒడిగట్టాడు. లాక్ డౌన్ కారణంగా రెండు వారాల పాటు ఇంటికి వెళ్ళి వచ్చిన
తన వదినతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే అనుమానంతో స్నేహితుడిని ఇంటికి పిలిచి హత్యచేసిన ఘటన రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మర్రి పల్లి గ్రామంలో జరిగింది. మర్రిపల్లి గ్రామానికి చెందిన ఈర్లపల్లి కృష్ణయ్య కుమారుడు ఈర్లపల్లి కిరణ్ (28) �
తీవ్రగాయాలపాలైన 70 ఏళ్ల వృద్దురాలిని కుటుంబ సభ్యులు ముంబైలోని రజావాడి ఆస్పత్రికి తీసుకు వచ్చారు. బాత్రూమ్ లో కాలు జారి కింద పడిపోయిందని తీవ్రగాయాలయ్యాయి…చికిత్స చేయాలని వారు కోరారు. డాక్టర్లు చికిత్సకు చేసే లోపే ఆమె మరణించింది. ఆమె ఒంటిప�
ఉత్తరప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. నాలుగేళ్ల క్రితం మైనర్పై అకృత్యానికి పాల్పడిన ఓ దుర్మార్గుడు బెయిల్పై విడుదలై బాధితురాలి(17)ని, ఆమె తల్లిని హతమార్చాడు. కస్గంజ్ జిల్లాలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకున్నఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ�