Home » murder
సంచలనం రేపిన మచిలీపట్నం మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు, వైసీపీ సీనియర్ నేత, మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు మోకా భాస్కరరావు హత్య కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర అరెస్ట్ పై కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ మీడియాతో మాట్లాడార
మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేశారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో కొల్లు రవీంద్రను అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ నేత మేక భాస్కర్ రావు హత్య కేసులో కొల్లు రవీంద్రపై అభియోగాలు ఉన్నాయి. పరారీలో ఉన్న కొల్లు రవీంద్ర�
తమిళనాడులోని పుదుక్కోటైలో దారుణం జరిగింది. ఏడేళ్ల మైనర్ బాలికను రేప్ చేసి, హత్యచేశాడో దుండగుడు. పుదుక్కోటై జిల్లాలోని ఎంబాల్ గ్రామంలోని చెరువులో ఏడేళ్ల బాలిక మృతదేహాన్ని కనుగొన్నారు. పోస్టు మార్టం నిమిత్తం శవాన్ని ఆస్పత్రికి తరలించారు. �
చత్తీస్ ఘడ్ లో దారుణం జరిగింది. తనపై జరుగుతున్న అత్యాచారాన్ని ప్రతిఘటించిన బాలికపై కిరోసిన్ పోసి తగల బెట్టాడు ఒక రాక్షసుడు. కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ బాలిక బుధవారం మరణించింది. చత్తీస్ ఘడ్ లోని ముంగేలి జిల్లాలోని కొత్వాలి ప�
మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. పోచారం మున్సిపాలిటీ పరిధిలోనే ఇస్మాయిల్ ఖాన్ గూడ విహారి హోమ్స్ లో ఆరేళ్ల చిన్నారి గొంతు కోసి చంపాడు ఓ దుర్మార్గుడు. చిన్నారిని కరుణాకర్ అనే నిందుతుడు చంపినట్టు తెలుస్త�
తన చెల్లెని అత్యాచారం చేసినవాడ్ని వెంటాడి పగ తీర్చుకున్నాడో అన్నయ్య. సినిమా స్టోరీని తలదన్నేలా ఉన్న ఈ రియల్ స్టోరీ తీహార్ జైలులో జరిగింది. నిజాముద్దీన్ ప్రాంతానికి చెందిన మెహతాబ్(27) అనే వ్యక్తిఅంబేద్కర్ నగర్ కి చెందిన జాకీర్(21) అనే యువకుడి మ�
సఖినేపల్లి మండలం వి.వి.మెరకలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భార్యే భర్తను హత్య చేయించినట్లు తేల్చారు. ఈ మేరకు సోమవారం రాజోలు పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో అమలా
బంధువుతో వివాహేతర సంబంధం వద్దన్నందుకు ఒక భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన తూర్పు గోదావరిజిల్లా ఏజెన్సీలో జరిగింది. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన మారేడు మిల్లి మండలం కూడురులో కత్తుల సోమిరెడ్డి (39) భార్య భవానీతో కలిసి జీవిస్తున్న
భూ వివాదాల నేపధ్యంలో యువతిని ఎరగా పంపించి యువకుడిని హత్య చేసిన ఉదంతం తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది. పోలీసులు నిర్లక్ష్యం వల్ల ఆరు నెలల తర్వాత ఈ దారుణం ఆలస్యంగా వెలుగు చూసింది. కాట్రేని కోన మండలం చెయ్యేరుకు చెందిన రామకృష్ణ అనే యువకుడికి
అప్పు ఇచ్చిచావుకొని తెచ్చుకున్న చందంగా మారింది ఒక రిటైర్డ్ ఉద్యోగి పరిస్ధితి. రాజకీయ నాయకుడికి అప్పుఇచ్చి…డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినందుకు ఆ వ్యక్తిని హతమార్చాడా నాయకుడు. కడపజిల్లా ఎర్రగుంట్ల మున్సిపాలిటీ పరిధిలో ఈ దారుణం జరిగింది. �