Home » murder
ఇంటి కొచ్చిన కోడలితో, మామ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కూతురులా చూసుకోవాల్సిన కోడలితో శృంగారం జరిపాడు. మొగుడుతోనూ,మామ తోనే సుఖాన్ని పొందుతున్న భార్య అందుకు అభ్యంతరం చెప్పలేదు. గుట్టుగా ఇద్దరితోనూ మెలుగుతోంది. భార్య అక్రమ సంబంధం తెలిసిన
ప్రియుడితో శృంగారంలో మునిగి తేలుతున్న కూతుర్ని చూసిన పేరెంట్స్ కోపం కట్టలు తెంచుకుంది. దీంతో దారుణానికి ఒడిగట్టారు. ఇద్దరినీ ఇంట్లో బంధించి ఇంటికి నిప్పు పెట్టి సజీవ దహనం చేశారు. ఉత్తర ప్రదేశ్ లోని బందా జిల్లా లో ఈ దారుణం జరిగింది. బందా జిల�
పెళ్లై భర్తకు దూరంగా ఉంటున్న మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇద్దరూ కొన్నాళ్లనుంచి సహజీవనం కూడా చేస్తున్నారు. ఇంతలో ఏమైందో ఏమో ప్రియురాలిపై అనుమానం పెరిగింది. తనతో కాక మరోకరితో కూడా ఆమె సన్నిహితంగా మెలుగుతున్నట్లు ప్రియుడు అనుమానించ�
తన కొడుకు జైల్లో ఉండడం తట్టుకోలేకపోయిందా ఆ తల్లి. ఎలాగైనా బయటకు తీసుకరావాలని ప్రయ్నత్నించింది. ఏకంగా భారీ సొరంగాన్ని తవ్వేసింది. కొడుకును రక్షించే క్రమంలో పోలీసులకు చిక్కింది. కొడుకు కోసం చేసిన ఆ పనికి ఆ తల్లికి కోర్టు శిక్ష విధించింది. ఈ ఘ�
ఔను వాళ్లిద్దరికీ పెళ్ళయ్యింది… కానీ ఆమె తన భర్తను విడిచి పెట్టింది. అతడు తన భార్య నుంచి విడాకులు తీసుకున్నారు. వీళ్లిద్దరి మనసులు కలిశాయి. ఒక్కటయ్యారు. కానీ అతడిని అనుమానం అనే పెనుభూతం వెంటాడింది. తనతో సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేసి ప�
ఉత్తరప్రదేశ్ లోని బరేలి జిల్లాలో దారుణం జరిగింది. తన ప్రియురాలితో సన్నిహితంగా ఉన్నప్పుడు చూశాడని ఆమె ఆరేళ్ల తమ్ముడిని ఓ ప్రియుడు గొంతుకోసి చంపేశాడు. ఈ విషయం ఆలస్యం గా వెలుగు చూడటంతో పోలీసులు కేసు నమోదు చేసారు. బరేలి జిల్లాలోని ఈద్జాగిరి గ�
కట్నం కోసం భార్యను చంపేశాడో ఓ భర్త. ఇతనికి తల్లిదండ్రులు కూడా సహకరించారు. అనంతరం ఆ డెడ్ బాడీని సూట్ కేసులో పెట్టి…బయటపడేశారు. ఈ దారుణమైన ఘటన ఘజియాబాద్ లో చోటు చేసుకుంది. ఘజియాబాద్ లోని Sahibabad ప్రాంతంలో సూట్ కేసులో డెడ్ బాడీ ఉందని స్థానికులు పో�
ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర్రం పేరు ఇటీవల తరచూ కిడ్నాప్ వార్తలతో ప్రముఖంగా వినపడుతోంది. ఇంతకు ముందు రెండు ఘటనలు జరగ్గా, ఆదివారం మూడోఘటన జరిగింది. గోరఖ్ పూర్ జిల్లాలోని పిప్రాయిచ్ ప్రాంతంలో 14 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసిన దుండగులు కోటి రూపాయలు డిమ
కొద్ది రోజులుగా ‘పవర్స్టార్’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన వర్మ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య ఘటన ఆధారంగా ‘మర్డర్’ (కుటుంబ కథా చిత్రమ్).. అనే సినిమా చేస్తున్నాడు. మంగళవారం ట్రైలర్ విడుదల చేశారు. ఒక అబ్�
చత్తీస్ ఘడ్ లో దారుణం జరిగింది. ఐదేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేసి చంపాడు. జాష్ పూర్ జిల్లాలోని ఓగ్రామంలో శుక్రవారం, జులై 24 న ఓ బాలిక పశువుల మేత కోసం తమకు బంధువైన యువకుడిని తీసుకుని అడవికి వెళ్లింది. అడవిలోకి వెళ్లి మేత కోసే సమయంలో యువకుడ