Murli Manohar Joshi

    బీజేపీకి మరో షాక్: ఆస్పత్రిలో చేరిన మురళీ మనోహర్ జోషీ

    August 26, 2019 / 02:33 AM IST

    భారతీయ జనతా పార్టీకి వరుసగా షాక్ ల మీద షాకులు తగులుతున్న క్రమంలోనే మరో షాక్ తగిలింది. సుష్మా స్వరాజ్ ను కోల్పోయిన బాధ నుంచి ఆ పార్టీ కోలుకోకముందే ఆ పార్టీకి చెందిన అరుణ్ జైట్లీ శనివారం(24 ఆగస్ట్ 2019) చనిపోవడంతో పార్టీ శోకసంద్రంలో మునిగిపోయింది.

10TV Telugu News