Home » MUSEUM
ఇటీవల కాలంలో సరికొత్త ఆవిష్కరణలు రూపుదిద్దుకుంటున్నాయి. US కి చెందిన మైఖేల్సన్ బీరుతో నడిచే బైక్ను రూపొందించాడు. ఇప్పటికే చాలా షోలలో బహుమతులు పొందిన ఈ బైక్ను త్వరలో రోడ్డుపైకి తీసుకువస్తాడట.
కర్ణాటక సంగీత విద్యాంసురాలు, భారతరత్న పురస్కార గ్రహీత ఎంఎస్ సుబ్బులక్ష్మి లక్ష చుక్కల్లో మెరిసిపోయారు. వేలూరు మ్యూజియంలో లక్ష చుక్కలతో సుబ్బులక్ష్మి చిత్రం పలువురిని ఆకట్టుకుంటోంది.వేలూరు కోటలోని మ్యూజియంలో లక్ష చుక్కలతో గీసిన కర్ణాట�
INS Viraat-Rs 100 cr, multiple clearances అత్యంత ఎక్కువ కాలం యుద్ధ రంగంలో సేవలందించిన INS విరాట్ యుద్ధనౌక ప్రస్తుతం ఓ ప్రైవేటు సంస్థ అధీనంలో ఉన్న విషయం తెలిసిందే. 1987 నుంచి 2017 వరకు భారత నావికా దళంలో సేవలందించిన విరాట్ ను.. ఈ ఏడాది జులైలో రూ.38.54 కోట్లకు వేలంలో శ్రీరామ్ గ్ర�